Tension near AP assembly | ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత | Eeroju news

Tension near AP assembly

ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత

అమరావతి

Tension near AP assembly

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద ఉన్న పోస్టర్లను లాక్కొని, చించివేసారు. దాంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. పోస్టర్లు చించే అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుర్తుపెట్టుకో మధుసూదన్ అధికారం ఎవరికి శాశ్వతం కాదు.  మీకు టోపీ మీద ఉన్న మూడు సింహాలు కి అర్థం అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని అన్నారు.

 

Tension near AP assembly

 

Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news

Related posts

Leave a Comment