Believed volunteers gave a blow… | నమ్ముకున్న వలంటీర్లే దెబ్బ వేసేశారా…. | Eeroju news

Believed volunteers gave a blow

నమ్ముకున్న వలంటీర్లే దెబ్బ వేసేశారా…. నెల్లూరు, జూలై 8, (న్యూస్ పల్స్) Believed volunteers gave a blow మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది లబ్దిదారులు తనకు కనెక్ట్ అయి ఉండటతో వారు ఓటేసినా తనకు చాలునన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయో… అక్కడే తక్కువ ఓట్లు వైసీపీకి పోలయినట్లు వచ్చిన నివేదికలు ఆయనకు షాక్ కు గురి చేస్తున్నాయట. సహజంగా అర్బన్ ప్రాంతంలో కొంత దెబ్బతినే అవకాశముందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, రూరల్ ప్రాంతంలో తమకు పట్టు సడలిపోదని ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ తీరా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ దారుణంగా దెబ్బతినింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ…

Read More

CM Chandrababu’s key comments on volunteers | వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | Eeroju news

CM Chandrababu's key comments on volunteers

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అమరావతి, CM Chandrababu’s key comments on volunteers ఏపీ వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం. వాళ్లు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం, అని సీఎం వ్యాఖ్యానించారు.   AP CM Chandrababu’s open letter to pensioners | పింఛన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ | Eeroju news

Read More

The duty of volunteers… | వలంటీర్లు… కిం కర్తవ్యం | Eerpju news

The duty of volunteers

వలంటీర్లు… కిం కర్తవ్యం నెల్లూరు, జూన్ 35, (న్యూస్ పల్స్) The duty of volunteers : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల భవితవ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కోడ్ ఉన్న కారణంగా గత నాలుగు నెలలుగా వారు పెన్షన్ పంపిణీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పెన్షన్లను సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరి వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పించన్లు పొందే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని.. ఒకటో తేదీన ఉదయమే సచివాలయాల సిబ్బంది వచ్చి వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారు. వచ్చే నెల అంటే జూలై ఒకటో తేదీన ఒక్కో పెన్షన్ లబ్దిదారునికి ఏడు వేలు ఇస్తారు. ఆగస్టు ఒకటో తేదీ…

Read More