CM Revanth Reddy | మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర | Eeroju news

మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర

మూసి చుట్టూ రేవంత్ పాదయాత్ర హైదరాబాద్, నవంబర్ 5, (న్యూస్ పల్స్) CM Revanth Reddy మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో సీఎం పాదయాత్రకు స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు.ఆరు నూరైనా మూసీ నది పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ దిశలో వడివడిగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునట్లే కనిపిస్తోంది. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన…

Read More

Telangana | పాదాలతో నడిచే యాత్రనే నమ్ముకున్న గులాబీ దళం | Eeroju news

పాదాలతో నడిచే యాత్రనే నమ్ముకున్న గులాబీ దళం

పాదాలతో నడిచే యాత్రనే నమ్ముకున్న గులాబీ దళం హైదరాబాద్, నవంబర్ 5, (న్యూస్ పల్స్) Telangana పాత సీసాలో కొత్త సారా.. వర్కవుట్ అవుతుందా కేటీఆర్, హరీషూ! ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు చేశారు.ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేయడం ఒక ట్రెండ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన పాదయాత్ర రికార్డు సృష్టించింది. దాంతో ఆయన ఆ వెంటనే అధికారంలోకి వచ్చారు. ఆ పాదయాత్ర చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఆ తరువాత ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది పాదయాత్రలు…

Read More

KCR | కేసీఆర్ కు మరో చిక్కు… | Eeroju news

కేసీఆర్ కు మరో చిక్కు...

కేసీఆర్ కు మరో చిక్కు… విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు ఖమ్మం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) KCR తెలంగాణ‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు న్యాయవిచార‌ణ క‌మిష‌న్ గుర్తించింది. ఈ మేర‌కు క‌మిష‌న్ నివేధిక సిద్ధం చేయ‌గా ప్ర‌భుత్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధమౌతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాల‌లో ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్టు గుర్తించ‌గా ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం ప‌డింద‌ని నివేదికలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. కొనుగోలులో ఏ స్థాయిలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయి? బాధ్యులు ఎవ‌రు అనే అంశాలను సైతం నివేధిక‌లో పొందుప‌ర్చిన‌ట్టు స‌మాచారం. నివేధిక‌లోని అంశాల ఆధారంగా త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టిపెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సైతం దీనిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. అదే విధంగా అసెంబ్లీ స‌మావేశాల‌లోనూ ఈ అంశంపై చర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా గ‌త బీఆర్ఎస్…

Read More

Hyderabad | మెట్రో పనులు ప్రారంభం | Eeroju news

మెట్రో పనులు ప్రారంభం

మెట్రో పనులు ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Hyderabad రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ.…

Read More

DK Aruna Comments On CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ | Eeroju news

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి పై ఎంపి డికె అరుణ ఫైర్ హైదరాబాద్ DK Aruna Comments On CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎంపి డికె అరుణ మండిపడ్డారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తాం అన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా..? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రం కర్నాటకలో డికె శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారు . అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ కు సిగ్గు ఉండాలి. ప్రధాని మోడీ…

Read More

Telangana | టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ | Eeroju news

టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్

టీటీడీపీ అధ్యక్షుడిగా బాబు మోహన్ మెదక్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Telangana టీటీడీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడి రేసులో బాబూమోహన్‌, తీగల కృష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ ఉన్నారు.నెల రోజుల క్రితం చంద్రబాబును బాబూమోహన్‌ కలిశారు. అలాగే, రెండు రోజుల క్రితం ఆయన టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని తీగల కృష్ణా రెడ్డి చెప్పారు. ఆదివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రారంభించింది. జీహెచ్ఎంసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టీడీపీ ఉంది. వారం పది రోజుల్లో టీటీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. బాబూమోహన్‌ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ…

Read More

KTR Getting Ready To Go On A Padayatra As State | పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్ | Eeroju news

పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్

పాదయాత్రకు సిద్ధమౌవుతున్న కేటీఆర్ హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) KTR Getting Ready To Go On A Padayatra As State తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓ వైపు నేతలు, మరోవైపు కేడర్ వెళ్లిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది కారు పార్టీ. కొత్త కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది. లేటెస్ట్‌గా రాష్ట్రమంతా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతోంది కారు పార్టీ. అధికార పార్టీ నుంచి వస్తున్న మాటల యద్దాన్ని ఎదుర్కోలేక పోతోంది. ఈ క్రమంలో నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంలో హైకమాండ్ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఉద్యమాలతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఇతర పార్టీల తరహాలోనే అధికార మార్గాలు వెదుకుతున్నట్లుగా కనిపిస్తోంది. పదేళ్లు అధికారాన్ని చెలాయించిన…

Read More

Revanth Reddy | అర్ధం కానీ రేవంత్ వ్యూహం | Eeroju news

అర్ధం కానీ రేవంత్ వ్యూహం

అర్ధం కానీ రేవంత్ వ్యూహం హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Revanth Reddy మరో ఏడాదిలో కేసీఆర్ పేరు ఎక్కడా వినపడకుండా చేస్తా. కేటీఆర్‌తోనే కేసీఆర్‌ను బయటకు రాకుండా చేస్తా. తర్వాత కేటీఆర్, హరీష్ పోటీలో కేటీఆర్ కనిపించకుండా పోతాడు. హరీష్ ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు “… ఈ కామెంట్స్ అన్నీ సీఎం రేవంత్ రెడ్డివి. ఆయన ఎక్కడ అన్నారు అంటే ఆధారాలు ఉండవు. ఎందుకంటే ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇష్టాగోష్టి మాటలు. మీడియా ప్రతినిధులతో మాట్లాడితే ఆటోమేటిక్ గామీడియాలో వస్తాయి. వచ్చాయి కూడా. ఈ మాటలు విన్న తర్వాత బీఆర్ఎస్ నేతలకు బీపీ రాకుండా ఉంటుందా ?. వచ్చింది కూడా. చాలా మంది వచ్చి ..కేసీఆర్ పేరును లేకుండా ఎవరూ చేయలేరని ప్రకటించారు. రేవంత్ రెడ్డి…

Read More

Hyderabad | మూసీ పునరుజ్జీవ అడుగులు.. | Eeroju news

మూసీ పునరుజ్జీవ అడుగులు..

మూసీ పునరుజ్జీవ అడుగులు.. హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Hyderabad ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్‌ను శుద్ధి చేస్తామని, లండన్‌లోని థేమ్స్‌ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు..మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మూసీపై ప్రకటనలే కాదు.. పునరుజ్జీవం దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకటిన్నర లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే అడుగులు వేస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదట మూసీ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ నది పునరుద్ధరణ కోసం ప్రణాళికలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. 15 రోజుల్లో గోదావరి నీటిని గండిపేటకి తరలించేందుకు…

Read More

Ponguleti Srinivasa Reddy | దీపావళికి పేలని పొలిటికల్ బాంబులు | Eeroju news

Ponguleti Srinivasa Reddy

దీపావళికి పేలని పొలిటికల్ బాంబులు హైదరాబాద్, నవంబర్ 2, (న్యూస్ పల్స్) Ponguleti Srinivasa Reddy తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలతాయి. తొమ్మిది నుంచి పది మంది కీలక నేతలు అరెస్టులు ఉంటాయి. వారు చేసిన తప్పులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించాం అని సియోల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగ ముగిసింది… కానీ బాంబులు పేలలేదు. పొలిటికల్‌ బాంబులు పేలతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారం క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి టాపాసుకన్నా ముందే.. ఈ బాబులు పేలతాయని పేర్కొన్నారు. సియోల్‌ పర్యటన ముగిసిన తర్వాత ఇండియా బయల్దేరే ముందు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటన ముగిసింది. మంత్రుల బృందం ఇండియాకు వచ్చింది. దీపావళి పండుగ కూడా ముగిసింది. కానీ,…

Read More