Hyderabad: భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు

elan musk-

Hyderabad: భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు:భారత ఎక్స్‌ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు. ఎక్స్‌ ప్రీమియం + సబ్‌స్క్రిప్షన్‌ ధరలను భారత్‌లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి. మరోవైపు ఇప్పటికే ఒకసారి ఎక్స్‌ ప్రీమియం + చార్జీలను పెంచారు. మూడు నెలల వ్యవధిలో రెండోసారి చార్జీలు పెంచేశారు. మస్క్‌ తీరుపై ఎక్స్‌ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  భారీగా పెరిగిన ఎక్స్ చార్జీలు హైదరాబాద్, ఫిబ్రవరి 22 భారత ఎక్స్‌ యూజర్లకు ప్రపంచ కుబేరుడు ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ పెద్ద షాక్‌ ఇచ్చాడు. ఎక్స్‌ ప్రీమియం + సబ్‌స్క్రిప్షన్‌ ధరలను భారత్‌లో భారీగా పెంచేశాడు. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెంట్టిపు కానున్నాయి.…

Read More