Steel Plant:స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది

vizag-steel plant

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మం నేప‌థ్యంలో.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,444 కోట్ల పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దీనిపై రాజ‌కీయ నాయకులు, కార్మిక సంఘాల నేత‌లు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చ‌ర్చిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది విశాఖపట్టణం, జనవరి 24 వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మం నేప‌థ్యంలో.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం రూ.11,444 కోట్ల పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. దీనిపై రాజ‌కీయ నాయకులు, కార్మిక సంఘాల నేత‌లు, మేథావులు స్టీల్‌ప్లాంట్ గురించి చ‌ర్చిస్తున్నారు. ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌లు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌ద‌ని అంటున్నారు. మ‌రోవైపు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం తీసుకున్న నిర్ణ‌యాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భ‌ద్ర‌తా సిబ్బందిని తొల‌గిస్తున్నారు. ఇది ప్రైవేటీక‌ర‌ణలో భాగ‌మేన‌ని కార్మిక సంఘాల నేత‌లు చెబుతోన్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి స్టీల్‌ప్లాంట్…

Read More

Visakhapatnam:స్టీల్ ప్లాంట్ పై నోరు విప్పని మోడీ

visakhapatnam-steel-plant

విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తయింది. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. స్టీల్ ప్లాంట్ పై నోరు విప్పని మోడీ విశాఖపట్టణం, జనవరి 10 విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతంగా పూర్తయింది. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. కానీ ఎక్కడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేకుండా పోయింది. దీంతో కార్మిక, ఉద్యోగ వర్గాలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు మాట…

Read More

Steel Plant | తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ | Eeroju news

Steel Plant

తెరమీదకు స్టీల్ ప్లాంట్ పంచాయితీ విశాఖపట్టణం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్) Steel Plant ఏపీలో మరోసారి స్టీల్‌ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వరకు నిజముందో కాని.. వైసీపీ ఇప్పుడు దాన్నే అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. దానికి కూటమి నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి తీరప్రాంత ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలో ఏర్పాటైంది. వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని 1966లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేతకు కారణమైంది. విశాఖ ఉక్క, ఆంధ్రుల…

Read More