Srikakulam:ప్రతి గ్రామంలోనూ..తండేల్ కథే

This movie, made on the theme of the problems of the fishermen of Srikakulam district, made us think

Srikakulam:ప్రతి గ్రామంలోనూ..తండేల్ కథే:శ్రీకాకుళం జిల్లా పేరు మార్మోగిపోతోంది. నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ చిత్రం విడుదలైంది. సాయి పల్లవి హీరోయిన్ గా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా ఆలోచింపజేసింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వెతలను తెలియజెప్పింది. ప్రతి గ్రామంలోనూ..తండేల్ కథే శ్రీకాకుళం, ఫిబ్రవరి 10 శ్రీకాకుళం జిల్లా పేరు మార్మోగిపోతోంది. నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ చిత్రం విడుదలైంది. సాయి పల్లవి హీరోయిన్ గా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా ఆలోచింపజేసింది. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వెతలను తెలియజెప్పింది. 2018లో పాక్ బందీలుగా మారిన…

Read More

Srikakulam:శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్

Tension for Gdpapu farmers in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో పలాసజీడిపప్పుకు అంతర్జాతీయంగా పెరుంది. అందుకే ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో జీడిపంట పండిస్తారు. ఈసారి జీడి పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. అయితే జనవరిలో కురిసే మంచు, ఇతర చీడపీడలను తలుచుకొని రైతులు భయపడిపోతున్నారు. శ్రీకాకుళంలో జీడీపప్పు రైతులకు టెన్షన్ శ్రీకాకుళం, జనవరి 24 శ్రీకాకుళం జిల్లాలో పలాసజీడిపప్పుకు అంతర్జాతీయంగా పెరుంది. అందుకే ఈ పట్టణానికి ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో జీడిపంట పండిస్తారు. ఈసారి జీడి పంట ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు. అయితే జనవరిలో కురిసే మంచు, ఇతర చీడపీడలను తలుచుకొని రైతులు భయపడిపోతున్నారు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జీడి పూత దశలో ఉంది. సాధారణంగా జీడిలో పూత అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి…

Read More

Srikakulam:బుద్ధుని చుట్టూ అసాంఘీక కార్యకలాపాలా

A carafe became an address for informal activities around the statue of Buddha.

బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. బుద్ధుని చుట్టూ అసాంఘీక కార్యకలాపాలా.. శ్రీకాకుళం, జనవరి 20 బుద్ధుని విగ్రహం చుట్టూ అసాంఘిక కార్యక్రమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిత్యం రాత్రిపూట గుప్త నిధుల కోసం దుండగల తవ్వకాలలో విలువైన సంపద తరలిపోతుంది. పాలవలస, రావివలస గ్రామాల మధ్య 175 ఎకరాల్లో విస్తరించి ఉంది దంతపురి కోట. క్రీస్తుపూర్వం 261లో అశోక్‌ చక్రవర్తి చేసిన కళింగయుద్ధం తర్వాత ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.దంతపురి వంశానికి రాజైన కళింగ ఖారవేలుని కాలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ దంతవరకు కోట కళింగ రాజుల రాజధానిగా దంతపురికి విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ ఈ విగ్రహం హైదరాబాదులో ఉన్న…

Read More

Srikakulam:సిక్కోలులో ఘరానా మోసం

Gharana-fraud-in-Sikkolu

ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ‘ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్’ డిస్కౌంట్ పేరిట జనాలనుంచి కోటి రూపాయలు దోచేశారు. గృహ అవసర వస్తువులు అది తక్కువ ధరలకు ఇస్తామంటూ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న దుండగులు అడ్వాన్సులు కట్టించుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. సిక్కోలులో ఘరానా మోసం శ్రీకాకుళం, జనవరి 9 ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ‘ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్’ డిస్కౌంట్ పేరిట జనాలనుంచి కోటి రూపాయలు దోచేశారు. గృహ అవసర వస్తువులు అది తక్కువ ధరలకు ఇస్తామంటూ తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న దుండగులు అడ్వాన్సులు కట్టించుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. గత నెల రోజులుగా కోట బజారులో అద్దెకు రూములు తీసుకొని ఫర్నిచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, దబారులు, బిందెలు మొదలుగు వస్తువులపై భారీ…

Read More

Srikakulam:తమ్మినేని దారెటు

tammineni-sitaram-is-in-worry-what-is-the-reason-full-details

ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు తమ్మినేని సీతారాం. ఇప్పటి వరకు 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. వైసీపీ సర్కార్‌లో శాసన సభాపతిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో తలపండిన నేతగా పేరు తెచ్చుకున్నారు తమ్మినేని.. అలాంటి సీనియర్ నేతను ఇప్పుడు సోషల్ మీడియా ముప్పుతిప్పలు పెడుతుందనే గాసిప్ మొదలైంది.ఎంత అనుభవం ఉన్నా కాలం కలిసి రాకుంటే. ఎవరైనా డీలా పడాల్సిందే. అలా వైసీపీ ఓటమి తర్వాత తమ్మినేని కూడా ఇబ్బందులుపడుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాం ఓటమి తర్వాత సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. తమ్మినేని దారెటు.. శ్రీకాకుళం, జనవరి 8 ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు తమ్మినేని సీతారాం. ఇప్పటి వరకు 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక శాఖలకు…

Read More

Srikakulam:తమ్మినేని దారెటు

Tammineni Sitaram Pawan

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ నో చెప్పారా? జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అందుకే తమ్మినేని వెనక్కి తగ్గారా? వైసీపీలో కొనసాగుతానన్న ప్రకటన అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా.. కొత్త నేతను నియమించారు జగన్. తమ్మినేని దారెటు,,,, శ్రీకాకుళం, జనవరి 2 మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ నో చెప్పారా? జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అందుకే తమ్మినేని వెనక్కి తగ్గారా? వైసీపీలో కొనసాగుతానన్న ప్రకటన అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా.. కొత్త నేతను నియమించారు జగన్. తన కుమారుడికి ఆ పదవి ఇవ్వాలని…

Read More

Srikakulam:న్యాయం కోసం వంశధార బాధితులు ఎదురుచూపులు

Vamsadhara victims wait for justice

ఇళ్లు కూల్చినట్లయితే పెద్ద పండుగ చేసుకోలేం. పండుగ అయిన తరువాత స్వచ్ఛందంగా మేము వెళ్లిపోతాం అన్న హృదయవిచారకరమైన మాటలు నిర్వాసితులవి. అయినా అప్పటి ప్రభుత్వం నిర్వాసితులపై కనికరం చూపలేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే బలవంతంగా ఇళ్లను కూల్చేశారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు.. పుట్టకొకరు మాదిరిగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వాసితులకు అందజేసిన పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. న్యాయం కోసం వంశధార బాధితులు ఎదురుచూపులు శ్రీకాకుళం, డిసెంబర్ 30 ఇళ్లు కూల్చినట్లయితే పెద్ద పండుగ చేసుకోలేం. పండుగ అయిన తరువాత స్వచ్ఛందంగా మేము వెళ్లిపోతాం అన్న హృదయవిచారకరమైన మాటలు నిర్వాసితులవి. అయినా అప్పటి ప్రభుత్వం నిర్వాసితులపై కనికరం చూపలేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే బలవంతంగా ఇళ్లను కూల్చేశారు. దీంతో నిర్వాసితులు చెట్టుకొకరు.. పుట్టకొకరు మాదిరిగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వాసితులకు అందజేసిన పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. కానీ నిర్వాసితుల సమస్యలు ఎక్కడ…

Read More

Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ | Eeroju news

Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్

  పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ పలాసలో భూ సేకరణ రగడ శ్రీకాకుళం, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Airport in Palasa Constituency పలాస నియోజకవర్గంలో నూతన ఎయిర్‌పోర్ట్ ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుచోట్ల స్థలాన్ని పరిశీలించి ఎయిర్ పోర్ట్ అథార్టీకి ప్రాథమికంగా నివేదికను అందజేశారు. ఈ మేరకు రెండు రోజులపాటు అధికారుల బృందం పర్యటించి పరిశీలిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర బృందానికి ఆర్డీవో స్థలాలను చూపించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం తెలిసిందే. ఈ మేరకు ఎయిర్పోర్టుకు చెందిన బృందం రావడంతో పలాస ఆర్డీవో జి. వెంకటేశ్వరరావు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాలను పరిశీలించారు. ఎయిర్ పోర్టుకు 1383.71 ఎకరాల విస్తీర్ణం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో 295.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రైతుల నుంచి…

Read More

Tammineni Sitaram | పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… | Eeroju news

పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని...

పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… శ్రీకాకుళం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Tammineni Sitaram ఆమదాలవలసలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు నానితో పాటు కిల్లి సత్యనారాయణ హాజరుకాలేదు. వారితోపాటు వారి మద్దతుదారులు కొందరు సమావేశానికి ముఖం చాటేశారు. వారు హాజరుకాని వైనం ఇప్పుడు వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు. మొన్నటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్‌కి అవకాశాన్ని జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆయనతోపాటు మొదట నుంచి తమ్మినేని కుటుంబం వెంట…

Read More

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి | Eeroju news

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి శ్రీకాకుళం, నవంబర్ 12, (న్యూస్ పల్స్) ఏకంగా రెండేళ్ల పాటు నిరంతరాయంగా ఆన్లైన్లో ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్న కోర్సులు 2,500 పూర్తి చేసి ప్రపంచ రికార్డును సిక్కోలు వాసి సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైబర్ నేరాలపై అవగాహన కలిగించేందుకు ఆన్లైన్లో ఉచితంగా కోర్సును ప్రవేశపెట్టినప్పుడు తమ కుమార్తెకు బోధించేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఎం.వి.ఎస్.ఎస్. శాస్త్రి ఆ కోర్సు చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులై ధ్రువపత్రాలు పొందారు. ఆ తరువాత ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న సంస్థలు వివరాలను సేకరించడం పనిగా పెట్టుకొని ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 2,500 ఆన్ లైన్ కోర్టులను రెండేళ్ల పాటు చదివి, పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రపంచ రికార్డులు నెలకొల్పడం విశేషం. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు అన్ని…

Read More