Andhra Pradesh:అమల్లోకి రిజిస్ట్రేషన్ స్లాట్స్:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్లకు కొత్త ప్రక్రియను తీసుకొచ్చింది. ఇది భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మేవారు, కొనుగోలు చేసేవారు ఇబ్బందులకు పరిష్కారం కానుంది. రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ అనే కొత్త ప్రక్రియను అమలు చేస్తేంది. ఏప్రిల్ 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే సమయం కూడా ఆదా అవుతోంది. Andhra Pradesh:అమల్లోకి రిజిస్ట్రేషన్ స్లాట్స్ తిరుపతి, ఏప్రిల్ 2 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్లకు కొత్త ప్రక్రియను తీసుకొచ్చింది. ఇది భూముల రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మేవారు, కొనుగోలు చేసేవారు ఇబ్బందులకు పరిష్కారం కానుంది. రిజిస్ట్రేషన్లలో స్లాట్ బుకింగ్ అనే కొత్త ప్రక్రియను అమలు చేస్తేంది. ఏప్రిల్ 2 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో…
Read More