Kolan Shankar Reddy won Balapur Laddu | బాలాపూర్ లడ్డూ ను కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి | Eeroju news

Kolan Shankar Reddy won Balapur Laddu

బాలాపూర్ లడ్డూ ను కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి ఈ ఏడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు చేరిన బాలపూర్ లడ్డూ వేలం రంగారెడ్డి Kolan Shankar Reddy won Balapur Laddu బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. కోలన్ శంకర్ రెడ్డి ఈ సారి 30 లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను గెలుచుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ఆరుగురు పాల్గోన్నారు. గత ఏడాది కంటే 3 లక్షలు అధికంగా బాలాపూర్ లడ్డూ ధర పలికింది. గత ఏడాది 27 లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది. మరోవైపు లంబోధరుడి నిమజ్జానానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి మాట్లాడుతూ గణనాథ శోభాయాత్ర కు ఒక డీసీపీ,ఒక అడిషనల్ డీసీపీ నలుగురు ఏసీపీలు,12 మంది సిఐలు ల్,26…

Read More

Revanth Reddy, Batti Vikramarka effigy burning | రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం | Eeroju news

Revanth Reddy, Batti Vikramarka effigy burning

రేవంత్ రెడ్డి,బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం రంగారెడ్డి Revanth Reddy, Batti Vikramarka effigy burning సబితా ఇంద్రారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. బడంగ్ పేట్ చౌరస్తా లో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళా అని చూడకుండా అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ని అవమానపరిచే విధంగా మాట్లాడడని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.  బడంగ్ పేట్ చౌరస్తాలో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మహిళలు అంటే కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేకుండా పోయిందని రామిడి రామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నందుకే టార్గెట్ చేశారని రామ్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి…

Read More

CM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July | జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక | Eeroju news

CM Revanth Reddy's arrival

జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు రంగారెడ్డి CM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజికవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామానికి రానున్నారు. గౌడ కులస్థులకు  భద్రతగా “కాటమయ్య రక్షణ కవచం” లను అందచేస్తారు. తరువాత వారితో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రత విషయంలో వారికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేసిన భద్రత పరికరాలను అయన పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కార్యక్రమ ఏర్పాట్లను  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్…

Read More