Rajahmundry:ఈ చెట్టు 33 లక్షలట

Kadiam Nursery

Rajahmundry:ఈ చెట్టు 33 లక్షలట:దేశ విదేశాల‌కు చెందిన విభిన్న మొక్క‌ల‌తో క‌నువిందు చేసే క‌డియం న‌ర్స‌రీలో ఏదో ఓ ప్ర‌త్యేక‌త క‌నిపిస్తూనే ఉంటుంది.. అందుకే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అంత‌టి వాడే నేరుగా త‌న వారిని క‌డియం పంపించి తాను గుజ‌రాత్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన పార్కులో ఇక్క‌డి నుంచే ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించి మొక్క‌ల‌ను తీసుకెళ్లారు… ఒక‌ప్ప‌డు దేశీయ జాతుల‌కు చెందిన మొక్క‌ల‌ను అభివృద్ధి చేసే ప‌ద్ద‌తి నుంచి మ‌రికొన్నాళ్ల‌కు విదేశీజాతుల మొక్క‌ల‌ను క‌డ‌యం న‌ర్స‌రీల్లోనే అభివృద్ధి చేసే స్థాయికి చేరుకున్నారు ఇక్క‌డి రైతులు. ఈ చెట్టు 33 లక్షలట.. రాజమండ్రి, ఫిబ్రవరి 21 దేశ విదేశాల‌కు చెందిన విభిన్న మొక్క‌ల‌తో క‌నువిందు చేసే క‌డియం న‌ర్స‌రీలో ఏదో ఓ ప్ర‌త్యేక‌త క‌నిపిస్తూనే ఉంటుంది.. అందుకే భారత కుబేరుడు ముఖేష్ అంబానీ అంత‌టి వాడే నేరుగా…

Read More

Rajahmundry:పవన్ పై ఉండవల్లి కొత్త ప్రేమ

undavalli-powan-Rajahmundry

Rajahmundry:పవన్ పై ఉండవల్లి కొత్త ప్రేమ:మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆయన మాత్రం రాజకీయంగా దూరమయినా రాజకీయ సూచనలు చేయడం మాత్రం ఆపుకోలేకపోతున్నారు. పవన్ పై ఉండవల్లి కొత్త ప్రేమ రాజమండ్రి, ఫిబ్రవరి 21 మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆయన మాత్రం రాజకీయంగా దూరమయినా రాజకీయ సూచనలు చేయడం మాత్రం ఆపుకోలేకపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తరచూ మీడియా సమావేశాల్లో పాల్గొనేవారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రాష్ట్ర విభజన హామీలు, మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ…

Read More

Rajahmundry:విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర

Coconut from Godavari districts is used in Maha Kumbh Mela

మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభ‌మేళా గోదావ‌రి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వ‌రంగా మారింది. విపరీతంగా పెరిగిన కొబ్బరి ధర.. రాజమండ్రి, జనవరి 20 మహా కుంభమేళాలో గోదావరి జిల్లాల కొబ్బరిని ఉపయోగిస్తున్నారు. దీంతో కురిడీ కొబ్బరికి రికార్డు స్థాయిలో ధరలు పలకడంతో కొబ్బరి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుంభ‌మేళా గోదావ‌రి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్‌కు పెద్ద వ‌రంగా మారింది. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో గోదావరి కొబ్బరిని ఉప‌యోగిస్తోన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ధ‌ర‌లు పెరిగి, కొబ్బరి రైతుల‌కు లాభాన్ని తెచ్చిపెడుతోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అంతేకాకుండా గోదావ‌రి జిల్లాల కొబ్బరిని మ‌హా కుంభ‌మేళాలో ఉప‌యోగించ‌డం మ‌హా ప్రస‌న్నంగా రైతులు భావిస్తోన్నారు. దీంతో…

Read More

Rajahmundry:తెలంగాణకు అతిమర్యాద

Godavari districts are the name given to manners

గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తెలంగాణకు అతిమర్యాద,,, రాజమండ్రి, జనవరి 17 గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ” అతి ” మర్యాదల ట్రెండ్ తెలంగాణకు సైతం పాకుతున్నాయి తెలంగాణ అమ్మాయిని చేసుకున్న కాకినాడ అబ్బాయి పండక్కి హైదరాబాద్ వచ్చాడని అత్తింటి వారు 130 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా…

Read More

Rajahmundry: గోదావరి జిల్లాల్లోబరులు సిద్ధం

Sankranti festival in the state is the first thing that comes to mind is the chicken race

రాష్ట్రంలో సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కోడి పందేలు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ పందేల కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందేలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది కోళ్లను పెంచడం, వాటిని విక్రయించడం, బరులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.నిర్వాహకులు కోళ్ల పందెం కట్టినందుకు కొంత, గెలిచిన వారి నుంచి కొంత వాటా తీసుకుంటారు.  గోదావరి జిల్లాల్లోబరులు సిద్ధం రాజమండ్రి, జనవరి 7 రాష్ట్రంలో సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కోడి పందేలు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ పందేల కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందేలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే…

Read More

Former MP Murali Mohan is back in politics | మళ్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ మురళీమోహన్ | Eeroju news

Murali Mohan

మళ్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ మురళీమోహన్ రాజమండ్రి, జూలై 11, (న్యూస్ పల్స్) Former MP Murali Mohan is back in politics టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారా? మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో మురళీమోహన్ రాజకీయాలు చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. తన పొలిటికల్ రీఎంట్రీపై రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు  తనను ఆహ్వానించిన మాట నిజమనేనని, అయితే మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. రాజమండ్రికి వచ్చిన సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలను, రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని అభినందించాలని వచ్చినట్లు తెలిపారు. తన హయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్, ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణాలను పరిశీలించినట్లు తెలిపారు.…

Read More

కమ్మని కాపులే… సక్సెస్ ఫార్ములా | Kammani Kapule… the formula for success | Eeroju news

కమ్మని కాపులే… సక్సెస్ ఫార్ములా రాజమండ్రి, జూన్ 18, (న్యూస్ పల్స్) Kammani Kapule… the formula for success ఏపీలో ప్రభుత్వం కొలువుదీరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు. పవన్ కు ఇష్టమైన శాఖలను సైతం చంద్రబాబు కేటాయించారు. తనతో సమానంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. మిగతా మంత్రుల కంటే భిన్నంగా కాన్వాయ్ ని సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తనతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటం ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యవహార శైలి.. పవన్ నడుచుకుంటున్న తీరు చూస్తుంటే మాత్రం సుదీర్ఘ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.రెండు బలమైన సామాజిక వర్గాలను కలపడంలో చంద్రబాబు, పవన్ సక్సెస్ అయ్యారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న సూత్రం ఒకటి ఉంది. సుదీర్ఘకాలం…

Read More

కూరగాయల ధరలకు రెక్కలు.. | Wings for vegetable prices.. | Eeroju news

రాజమండ్రి, జూన్ 13, (న్యూస్ పల్స్) తూర్పుగోదావరి జిల్లాల్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధ‌ర‌ల మంట‌కు సామాన్యుల క‌ల్లల్లో నీరు తిరుగుతుంది. అమాంతం పెరిగిన నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ధ‌ర‌ల‌ను చూసి సామాన్యులు విల‌విలలాడుతున్నారు. ఇటీవ‌లి కురిసిన అకాల వ‌ర్షాల వ‌ల్లే కూర‌గాయల ధ‌ల‌కు రెక్కలు వ‌చ్చాయ‌ని రైతులు, విక్రయ‌దారులు పేర్కొంటున్నారు. కూర‌గాయ‌లు, ఇత‌ర వంట స‌రుకుల ధ‌ర‌లు సామాన్యుని వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఏం కొనేట‌ట్టు లేదు…ఏం తినేట‌ట్టు లేదు అన్న ప‌రిస్థితి నెల‌కొంది. వారం రోజుల్లోనే రిటైల్ మార్కెట్లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లు బెంబేలెత్తుతున్నారు. కొన్నింటి ధ‌ర‌లు మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగాయి.వారం క్రితం వ‌ర‌కూ కిలో ట‌మాటా రూ.20 ఉండ‌గా, ప్రస్తుతం అది మూడింత‌లు పెరిగి రూ.60కు చేరింది. ప‌చ్చిమిర్చిని ముట్టుకుంటే ధ‌ర…

Read More