Andhra Pradesh:అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పిఠాపురం

Pithapuram as a care-of address for development

Andhra Pradesh:అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పిఠాపురం:ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా? లేక వాటంతట అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్ కల్యాణ్ మౌనం మాత్రం పిఠాపురం టీడీపీ నేతలకు ఎక్కడో కాలుతున్నట్లే కనపడుతుంది. వరసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే పవన్ కల్యాణ్ కు అన్నీ తెలిసి జరుగుతున్నాయని అనుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటే, పవన్ వస్తే అంతా సెట్ రైట్ అవతుందని జనసైనికులు చెబుతున్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా పిఠాపురం కాకినాడ, మార్చి 28 ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనిపిస్తుంది. అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా? లేక వాటంతట అవే సర్దుకుంటాయని భావిస్తున్నారో తెలియదు కానీ పవన్…

Read More

అవమానించినవారికి బుద్ధి చెప్పామన్న పవన్‍ Deputy CM Pawan Kalyan Speech At Pithapuram |

Deputy CM Pawan Kalyan Speech At Pithapuram

అవమానించినవారికి బుద్ధి చెప్పామన్న పవన్‍ Deputy CM Pawan Kalyan Speech At Pithapuram |

Read More

Pithapuram:మురికి కాలువతో నరకయాతన

Hell with a dirty drain Pithapuram

Pithapuram:మురికి కాలువతో నరకయాతన:పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. మురికి కాలువతో నరకయాతన పిఠాపురం పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం ప్రాంతంలో ఉన్న ఒకప్పటి పంటకాలువ, కొన్నేళ్ళుగా మురికికాలువై పోయిన గుర్రాలకాలువలో చెత్తాచెదారంతో పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలను విషజ్వరాలతో ఆసుపత్రుల బారిన పడేస్తూ నరకయాతన కలిగిస్తోంది. కత్తులగూడెం ఎగువన మూడు వార్డులనుంచి మురికికాలువలన్నీ ఇక్కడి గుర్రాలకాలువలోకి కలుస్తూండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఆ పేటలోకి వచ్చి పడుతూండడం,నిల్వ ఉండిపోవడంతో విపరీతమైన దోమలు,దుర్గంధాలతో ఆ ప్రాంతవాసులు,ముఖ్యంగా చంటిపిల్లలు,వృద్ధులు తరచూ రోగాలు,వ్యాధులు బారిన పడుతూ ఆస్పత్రులపాలవుతూన్నారు.ఆ ప్రాంత ప్రజలు పడుతున్న నరకయాతనను పిఠాపురం మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కనీసం ఇక్కడికి వచ్చి సమస్యను…

Read More

Pithapuram | పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం | Eeroju news

పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం

పిఠాపురంలో పవన్ ఇల్లు.. ఆఫీసు పనులు ప్రారంభం కాకినాడ, నవంబర్ 7, (న్యూస్ పల్స్) Pithapuram ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు. ఎన్నికల సమయంలో..పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని పవన్ అన్నారు. ఈ మాట మేరకు జులైలో పిఠాపురం నియోజకవర్గంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో గతంలో 1.44, 2.08 ఎకరాల స్థలం కొన్నారు. తాజాగా ఈ ప్రాంతంలోనే మరో 12 ఎకరాలు కొనుగోలు చేశారు.ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్లు 13, 28, 29 పరిధిలో 12 ఎకరాలను పవన్‌…

Read More