750 crores for paper ads alone | పేపర్ యాడ్స్ కోసమే 750 కోట్లా | Eeroju news

750 crores for paper ads alone

పేపర్ యాడ్స్ కోసమే 750 కోట్లా విజయవాడ, జూన్ 25, (న్యూస్ పల్స్) 750 crores for paper ads alone ప్రభుత్వ ప్రకటనల రూపంలో ఐదేళ్లలో వందల కోట్ల రుపాయల్ని దోచిపెట్టారు. కేవలం పత్రికా ప్రకటనల కోసమే దాదాపు రూ.750కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఔట్ డోర్ పబ్లిసిటీ, టీవీ ప్రకటనలు, ఇతర ప్రసార మాధ్యమాలకు వందల కోట్లు ఖర్చు చేశారు. వీటిలో అగ్రభాగం కొన్ని సంస్థలకే దక్కినా ప్రకటనల వ్యవహారంలో కోట్లాది రుపాయల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప ఈ వ్యవహారంలో నిజాలు బయటకు రాకపోవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై శాఖల వారీగా సమీక్షిస్తున్నారు. ఆర్ధిక శాఖ ద్వారా జరిగిన చెల్లింపులను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో…

Read More