Palm Oil | పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ | Eeroju news

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ మహబూబ్ నగర్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్) Palm Oil పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.పామాయిల్ రైతులకు అధిక ధరను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామాయిల్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఉద్ధేశంతో ముడిపామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని కోరిన…

Read More