Mock polling in 12 EVMs for 4 days | 4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్… | Eeroju news

Mock polling in 12 EVMs for 4 days

4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్ పోలింగ్… ఒంగోలు, ఆగస్టు 20, (న్యూస్ పల్స్) Mock polling in 12 EVMs for 4 days ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్‌పై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్ చేస్తుంటే… ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాలో ఇలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న వ్యవహారం మరో ఎత్తు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన ఫలితాలపై అనుమానపడుతున్నారు. ఈవీఎంలలో ఏదో జరిగిందన్న ఆయన డౌట్స్ క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. ఆయన…

Read More

School Management Committee Election Schedule | స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ | Eeroju news

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌

స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ ఒంగోలు, ఆగస్టు 1  (న్యూస్ పల్స్) School Management Committee Election Schedule ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. పాఠ‌శాలల్లో ఉన్న పేరెంట్స్ క‌మిటీల‌ స్థానంలో స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీలను నియమించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీ ఎన్నిక ఆగ‌స్టు 8న నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు షెడ్యూల్ విడుద‌ల చేశారు. 2021 సెప్టెంబ‌ర్ 22న ఏర్పాటు చేసిన స్కూల్ మేనేజ్‌మెంట్ క‌మిటీల‌ను 2023 సెప్టెంబ‌ర్ 21తో రెండేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసుకున్నాయి. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే వరకు కొనసాగించారు. ఆగ‌స్టు 8న ఈ క‌మిటీలకు ఎన్నిక‌లు నిర్వహించాలని అన్ని జిల్లాల డీఈఓలు, అడిష‌న‌ల్ ప్రాజెక్టు కోఆర్డినేట‌ర్స్‌కు రాష్ట్ర స‌మ‌గ్ర శిక్ష డైరెక్టర్ డి. శ్రీనివాస‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.…

Read More

Yavvaram in spa centers | స్పా సెంటర్లలో యవ్వారం | Eeroju news

Yavvaram in spa centers

స్పా సెంటర్లలో యవ్వారం ఒంగోలు, జూలై 22 (న్యూస్ పల్స్) Yavvaram in spa centers బయటేమో స్పా, మస్సాజ్ సెంటర్ల బోర్డులు.. లోపలేమో యవ్వారం వేరే.. తనిఖీలకు వెళ్లిన పోలీసులు బిత్తరపోయారు.. ప్రకాశం జిల్లా ఎస్‌పిగా నాలుగురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌ అసాంఘిక కార్యక్రమాలపై తనదైన స్టైల్లో దృష్టి పెట్టారు.. ఒంగోలులో మసాజ్‌ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఒంగోలు నగరంలో మసాజ్ సెంటర్లు, స్పా క్లినిక్‌ల పేరుతో యువతులతో యువకులకు క్రాస్‌ జెండర్‌ మసాజ్‌లు చేస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో మొత్తం 16 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేయాలని ఎస్‌పి దామోదర్ పోలీసు సిబ్బందిని అదేశించారు. ఎస్‌పి ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడుపుతున్న స్పా సెంటర్లపై…

Read More

Balineni vs Chevireddy | బాలినేని వర్సెస్ చెవిరెడ్డి | Eeroju news

Balineni vs Chevireddy

బాలినేని వర్సెస్ చెవిరెడ్డి ఒంగోలు, జూలై 17 (న్యూస్ పల్స్) Balineni vs Chevireddy మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఆ కీలక నేత మొన్నటి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఇప్పుడు అటు వైసీపీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు ఒంగోలులో తనపై వస్తున్న ఆరోపణలతో తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి చెవిరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారంపై ఆయన తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. జగన్‌కి సమీపబంధువు అయిన బాలినేని రాజకీయాల్లో ఉంటానంటూనే.. అవసరమైతే వైసీపీని వీడతానని ప్రకటించి ఆ పార్టీలో కలకలం రేపారు. ప్రజలు, కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి…

Read More

Minister Balineni disappointed | బాలినేని నైరాశ్యం.. | Eeroju news

 బాలినేని నైరాశ్యం..

 బాలినేని నైరాశ్యం.. ఒంగోలు, జూలై 16, (న్యూస్ పల్స్) Minister Balineni disappointed మాజీ మంత్రి బాలినేని వైసీపీని వీడుతారా? ఈ విషయాన్ని హై కమాండ్ కు తేల్చి చెప్పారా? అందుకే జగన్ సమీక్షల్లో బాలినేని కనిపించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికలకు ముందు నుంచే పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు బాలినేని. ఈ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలయ్యారు. ఇప్పటికీ బాలినేనిని హై కమాండ్ పెద్దగా నమ్మడం లేదు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై బాలినేని తో పాటు వైసిపి స్థానిక నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస్…

Read More

Gottipati on the ZP pedestal | జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి | Eeroju news

Gottipati

జెడ్పీ పీఠంపై గొట్టిపాటి గురి ఒంగోలు, జూలై 11, (న్యూస్ పల్స్) Gottipati on the ZP pedestal ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు మంచి జోరుమీద కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీడీపీ… జిల్లా పరిషత్‌లోనూ జెండా ఎగరేయాలని ప్లాన్‌ చేస్తోంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే.. వైసీపీకి 55 మంది జడ్పీటీసీలు ఉన్నారు. మిగిలిన ఒక్కస్థానంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. అసలు ఒక్క సభ్యుడూ లేని జడ్పీని టీడీపీ కైవసం చేసుకుందామని ప్లాన్‌ చేయడమే రాజకీయంగా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఒక్కరూ లేనిచోట టీడీపీ జెండా ఎలా ఎగురుతుందనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం బూచేపల్లి వెంకాయమ్మ వ్యవహరిస్తున్నారు. ఈమె దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తల్లి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సన్నిహితుడైన…

Read More

Jagan’s Nitish Astram | జగన్ కు నితీష్ అస్త్రం | Eeroju news

CM Nitish Kumar

జగన్ కు నితీష్ అస్త్రం ఒంగోలు, జూలై 5, (న్యూస్ పల్స్) Jagan’s Nitish Astram వైఎస్ జ‌గ‌న్ కి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. 151 సీట్ల నుంచి ఒక్క‌సారిగా 11 సీట్ల‌కు ప‌డిపోవ‌డంతోపాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.  అసెంబ్లీలో కేవ‌లం 11 సీట్లే రావ‌డంతో ప్ర‌తిప‌క్ష హోదా క‌ల్పించమని అర్థించవ‌ల‌సి వ‌చ్చింది. అది కూడా త‌న‌ను ద్వేషిస్తున్నాడు, త‌న చావునే కోరుకున్నాడని చెప్పుకునే అయ్య‌న్న‌పాత్రుడుకి లేఖ రాయడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. అయినా ప్రతిపక్ష హోదా వస్తుందన్న నమ్మకం లేదు. మొన్నటిదాకా సిద్ధం స‌భ‌ల్లో నేను అభిమన్యుణ్న్ని కాదు అర్జునుడిని అని జ‌గ‌న్ చెప్పుకున్నప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం  త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌ వ్యూహాల‌తో జ‌గ‌న్‌ని ప‌ద్మవ్యూహంలోకి నెట్టేశారన్న సైటైర్లు వినిపింస్తున్నారు. ఆ విధంగా నువ్వు…

Read More

Gazetted Note on New Districts | కొత్త జిల్లాలపై రాని గెజిట్ నోట్ | Eeroju news

Gazetted Note on New Districts

కొత్త జిల్లాలపై రాని గెజిట్ నోట్ ఒంగోలు, జూన్ 26, (న్యూస్ పల్స్) Gazetted Note on New Districts ఏపీలో జిల్లాల పునర్విభజన పూర్తై రెండేళ్లు దాటుతున్న రాష్ట్రపతి అమోద ముద్ర మాత్రం లభించలేదు. రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజక వర్గాల ప్రతిపాదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. స్థానికుల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కారణాలతో ఏక పక్షంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించేశారు.కేవలం అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడానికే అప్పట్లో ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విజయ్‌కుమార్‌ జిల్లాల పునర్విభజన చేశారనే ఆరోపణలు ఉన్నాయి.తాజాగా ఈసెట్ అడ్మిషన్ల నేపథ్యంలో కందుకూరు అసెంబ్లీ నియోజక వర్గంలోని ఐదు మండలాలు విశాఖపట్నం ఏయూ పరిధిలోనే ఉంటాయని ఈసెట్‌ కన్వీనర్ ప్రకటించారు. ఏపీలో జిల్లాల పునర్విభజనకు ఇప్పటికీ రాష్ట్రపతి అమోద ముద్ర లభించకపోవడంతో…

Read More

Traceless rain | జాడ లేని వాన | Eeroju news

Traceless rain

జాడ లేని వాన ఒంగోలు, జూన్ 22, (న్యూస్ పల్స్) Traceless rain : ఏడాది డేంజర్ బెల్స్ మోగినట్లే కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాన జాడలేదు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఈనెల 2న వాటి రాక ప్రారంభమైంది. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్ర పై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు సెగలు కక్కుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు ప్రాంతాలు తప్ప వర్షాలు జాడలేదు. చెప్పుకోదగ్గ వానలు పడడం లేదు. పైగా రాష్ట్ర మంత్రుల నిప్పుల కుంపటిని తలపిస్తోంది.…

Read More