Ministers released drinking water | తాగునీటిని విడుదల చేసిన మంత్రులు | Eeroju news

Ministers released drinking water

తాగునీటిని విడుదల చేసిన మంత్రులు విజయవాడ Ministers released drinking water 500 క్యూసెక్కుల త్రాగునీటిని ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, ఇతర మంత్రులు బుధవారం విడుదల చేసారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ నీరు లేకపోతే ప్రాణం నిలవదు. త్రాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్. కొత్త ఆయకట్టుకు కూడా సాగు నీరు ఇవ్వడం రాష్ట్రాన్ని రక్షించుకోవడం. జగన్ పాలనతో ఇరిగేషన్ ను 20 ఏళ్ళ వెనక్కు నెట్టేసాడని అన్నారు. ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల ఇరిగేషన్ వచ్చిన నష్టం ఎక్కువ. సాగునీటికి చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పట్టిసీమ లిఫ్ట్ నుంచీ వచ్చిన నీళ్ళు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయి. వైసీపీ నేతలు కళ్ళు తెరుచుకుని ఇదంతా చూడాలి. ఇసుక మీద 40వేలు కోట్లు ఎలా కొట్టేయచ్చు,…

Read More

మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం | A warm welcome to the minister | Eeroju news

పాలకొల్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసిన నిమ్మల రామానాయుడు కు టిడిపి మరియు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లు మండలం సగం చెరువు నుండి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీగా ప్రజలు తరలివచ్చారు. గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుండి విముక్తి జరిగి ఈరోజు ప్రజా పాలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలికారని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా ఉద్యమం జరిగి ఏదైతే తెల్ల దొరలను భారతదేశం నుంచి పారద్రోలిన విధంగా జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టారన్నారు కొత్త ప్రభుత్వానికి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకు వచ్చి…

Read More