Uttar pradesh : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

maha kumbhamela-Lucknow

. భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ, భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం మోడీ కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత 45 రోజులుగా ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. Read :eeroju.co.in/lucknowహద్దులు-చెరిపేసిన-కుంభమ

Read More

27 ఏళ్ల క్రితం మిస్సింగ్..చివరకి ట్విస్ట్:Missed 27years Ago.. Found As Aghori In Maha Kumbh Mela

Found As Aghori In Maha Kumbh Mela

27 ఏళ్ల క్రితం మిస్సింగ్..చివరకి ట్విస్ట్:Missed 27years Ago.. Found As Aghori In Maha Kumbh Mela

Read More

Prayagraj:స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడి

prayagraj-maha-kumbh-mela

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహా కుంభమేళా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడి లక్నో, జనవరి 23 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహా కుంభమేళా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దేశ, విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. ఈనెల 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభమేళా వచ్చే నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడికి సంబంధించిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిందిప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు…

Read More