Lucknow:ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు:ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్రాజ్లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ప్రయాగ్ రాజ్ లో 600 టన్నుల వ్యర్ధాలు లక్నో, మార్చి 10 ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా జరిగిన కుంభమేళాకు..దేశం నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి పులకించిపోయారు. 45రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో..66 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో ప్రయాగ్రాజ్లోని నదీతీరంగా భారీగా వ్యర్థాలు పోగుబడ్డాయి. ఇప్పుడు వీటిని తొలగించే ప్రయత్నాలను ముమ్మరంగా చేపట్టింది..యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన…
Read MoreTag: Lucknow
Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం
Lucknow:45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం:మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమని. ఆయన నెరన్నరలో ఏకంగా ముఫ్పై కోట్ల రూపాయలు సంపాదించారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 45 రోజుల్లో రూ. 30 కోట్ల లాభం లక్నో మార్చి 6 మహాకుంభమేళా చాలా మంది రాతల్ని మార్చేసింది. ఆన్ లైన్ లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు.. ఇలా బయటకు తెలియని చాలా మంది సూపర్ స్టార్లు అయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు.…
Read MoreLucknow:హద్దులు చెరిపేసిన కుంభమేళ
ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులులేవని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువయ్యింది. రష్యా, ఉక్రెయిన్లు శత్రువులుగా మారి 1,000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. హద్దులు చెరిపేసిన కుంభమేళ లక్నో, జనవరి 23 ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులులేవని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళాలో మరోసారి రుజువయ్యింది. రష్యా, ఉక్రెయిన్లు శత్రువులుగా మారి 1,000 రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ, శాంతి, కరుణల గురించి బోధిస్తున్నారు. వారే ఉక్రెయిన్కు చెందిన స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్, రష్యాకు చెందిన ఆనంద లీలా మాతా. ఇరువురూ ఒకే క్యాంపులో ఉంటూ రోజూ అనుగ్రహణ భాషణం చేస్తున్నారు.…
Read MoreLucknow:కుంభమేళలో పోటెత్తున్న నాగసాధ్వీలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మహా కుంభ్ ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈసారి 40 కోట్ల మంది భక్తులు గంగా-యమునా, సరస్వతిల త్రివేణి సంగమం వద్ద విశ్వాసం పొందేందుకు దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభం లో పాల్గొంటున్నారు. కుంభమేళలో పోటెత్తున్న నాగసాధ్వీలు లక్నో, జనవరి 17 ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మహా కుంభ్ ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈసారి 40 కోట్ల మంది భక్తులు గంగా-యమునా, సరస్వతిల త్రివేణి సంగమం వద్ద విశ్వాసం పొందేందుకు దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభం లో పాల్గొంటున్నారు. ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సాధువులు, ఋషులు తరలివస్తున్నారు. ఇక ప్రతిసారీ…
Read MoreMaha Kumbh Mela:మహాకుంభమేళకు అంతా సిద్ధం
మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. మహాకుంభమేళకు అంతా సిద్ధం లక్నో, జనవరి 6 మహా కుంభ మేళా 2025 హిందువులు దీనిని ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025లో కుంభమేళా జనవరి 13వ తేది నుంచి ఫిబ్రవరి 26వ తేదివరకు అలహాబాద్ (ప్రయాగ)లో జరగనుంది. అయితే అసలు ఈ కుంభ మేళాను ఎందుకు నిర్వహిస్తారు అమృతాన్ని గెలుచుకునేందుకు దేవతలు, అసురల సముద్ర మథనం చేస్తారు. ఆ సమయంలో ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం.. కుంభ మేళా…
Read MoreLucknow:కుంభమేళలో లక్ష కోట్ల వ్యాపారం
2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. కుంభమేళలో లక్ష కోట్ల వ్యాపారం లక్నో, డిసెంబర్ 30 2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈసారి జనవరి 13 (పౌష్ పూర్ణిమ) నుండి ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) వరకు జరుపుకుంటున్నారు. డిసెంబరు 13న, ప్రధానమంత్రి…
Read More