Hyderabadh : జగన్ పై కోర్టుకు విజయమ్మ…

. జగన్ పై కోర్టుకు విజయమ్మ… హైదరాబాద్, మార్చి 1, (న్యూస్ పల్స్) వైఎస్ జగన్మోహన్ రెడ్డికిమరో షాక్ తగిలింది. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్. పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతీ పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైయస్ జగన్ హైదరాబాదులోని జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన తల్లి వైయస్ విజయమ్మ తాజాగా షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన భార్య భారతికి ఇది ఇబ్బందికరమే. ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన అభిప్రాయాన్ని చెప్పేశారు. షర్మిలకు ఇది ఉపశమనం కలిగించే విషయం.తాజాగా జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు విజయమ్మ సరస్వతీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల…

Read More

Vijayawada:బడ్జెట్ సెషన్ కు జగన్

Jagan to budget session

Vijayawada:బడ్జెట్ సెషన్ కు జగన్:అధికారం వేరు. అపోజిషన్‌ రోల్ వేరు. పవర్‌లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్‌లోకి వచ్చే సరికి సీన్‌ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్‌ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికి ముందుండి పోరాడాలి. క్యాడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి. బడ్జెట్ సెషన్ కు జగన్ విజయవాడ, జనవరి 31 అధికారం వేరు. అపోజిషన్‌ రోల్ వేరు. పవర్‌లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్‌లోకి వచ్చే సరికి సీన్‌ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్‌ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికి ముందుండి పోరాడాలి. క్యాడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలసి…

Read More