Andhra Pradesh:వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ నజీర్

Gov. Nazir in budget speech steps towards developed India

Andhra Pradesh:వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ నజీర్:ఏపీలో గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారని, అందుకే కూటమికి విజయం అందించారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు జరుగనుంది. అన్నా క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చుతున్నాం. మెగా డీఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు సంతకం చేశాం. రాష్ట్రంలో పాలన గాడిన పెడుతున్నామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ నజీర్ విజయవాడ, ఫిబ్రవరి 23 ఏపీలో గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారని, అందుకే కూటమికి…

Read More