మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March

National Lok Adalat on 8th March

మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్.. ఏలూరు,ఫిబ్రవరి,3:…

Read More

Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

During Babu's regime, Rayalaseema was treated unfairly every time. YSRCP State General Secretary Srikanth Reddy

Andhra Pradesh:బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి:ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని    వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట  శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రాయచోటి వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా  సమావేశంలో  వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర నాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లతో కలసి శ్రీకాంత్ రెడ్డి  మాట్లాడారు .సాగునీటి ప్రాజెక్ట్‌ ల నుంచి విద్యాసంస్థల ఏర్పాటు వరకు చంద్రబాబు ఏనాడు ఈ ప్రాంత అభివృద్దిపైన చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. బాబు పాలనలో రాయలసీమకు ప్రతిసారీ అన్యాయం. వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే…

Read More

లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie

lavanya-Sati Lilavati movie

లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie:రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సోమవారం నాడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త తగ్గించేసింది. తన పర్సనల్ లైఫ్‌కే టైం కేటాయించింది. ఇక ఇప్పుడు లావణ్య మళ్లీ సినిమాల మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి తరువాత ఓకే చేసిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. ఈ మూవీని నేడు లాంఛనంగా ప్రారంభించారు. లావణ్య త్రిపాఠి కొత్త సినిమా  రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా…

Read More

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు:Chandrababu in Delhi Assembly election campaign

Chandrababu in Delhi Assembly election campaign

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు:Chandrababu in Delhi Assembly election campaign:ఎన్డీయే భాగస్వామి, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు.cms. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎన్డీయే భాగస్వామి, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు.. అధికార ఆమ్ ఆద్మీ…

Read More

రష్మిక మందన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించింది:Rashmika Manduna Confirms Being In That Relationshi

Rashmika Manduna Confirms Being In That Relationship, Fans Feel 'Partner' Comment Eyes For Vijay Deverukonda

రష్మిక మందన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించింది:Rashmika Manduna Confirms Being In That Relationshi:ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో , రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితం గురించి మరియు ఆమె “సంతోషకరమైన ప్రదేశం” గురించి స్పష్టంగా చెప్పింది. ఇంటికి తన అనుబంధాన్ని మరియు వ్యక్తిగత సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆమె ఇలా పేర్కొంది రష్మిక మందన్న రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ధృవీకరించింది:Rashmika Manduna Confirms Being In That Relationshi ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో , రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితం గురించి మరియు ఆమె “సంతోషకరమైన ప్రదేశం” గురించి స్పష్టంగా చెప్పింది. ఇంటికి తన అనుబంధాన్ని మరియు వ్యక్తిగత సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆమె ఇలా పేర్కొంది: “ఇల్లు నా సంతోషకరమైన ప్రదేశం. ఇది నన్ను ఎంకరేజ్…

Read More

chicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్

chicken virus-ap

chicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి..జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. భయపెడుతున్నకోళ్ల వైరస్ ఏలూరు, ఫిబ్రవరి 3 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి…జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. కోళ్లలో H15N వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరవేగంగా…

Read More

Ayodhya:భక్తులతో అయోధ్య కిటకిట

Ayodhya

Ayodhya:భక్తులతో అయోధ్య కిటకిట:ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ పుణ్య స్నానాల అనంతరం అయోధ్యకు బారులు తీరుతున్నారు. దీంతో అయోధ్య వీధులు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. జై శ్రీరామ స్మరణలతో అయోధ్య నగరం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అప్రమత్తమైంది. భక్తులతో అయోధ్య కిటకిట అయోధ్య ,  ఫిబ్రవరి 1 ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ…

Read More

Kadapa:మౌనంగానే వ్యూహాలు రచిస్తున్న జగన్

ysjagan-Kadapa,

Kadapa:మౌనంగానే వ్యూహాలు రచిస్తున్న జగన్:పీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు. చాలా మంది రాష్ట్ర ప్రజలకు, కొందరు వైసీపీ ఫ్యాన్స్ కి సైతం జగన్ నిన్నటి వరకూ లండన్ పర్యటనలోనే ఉన్నారని తెలియదు. ఎన్నికల తరువాత జగన్ చాలా అంటే చాలా సైలెంట్ కావడమే అందుకు కారణం. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనుకున్నారో… లేదో వై నాట్ 175 అన్న ఆయనకు కేవలం 11 సీట్ల తీర్పు నుంచి ఇంకా కోలుకోన్నారో లేదో. ఏదో అడపా దడపా ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ 7 నెలల కూటమి పాలనపై పెద్దగా స్పందించిందేమీ లేదు. జగన్ అసమర్థతనో, ఆయన వైఫల్యాలు అంటూ ప్రశ్నించడం కాదు. మౌనంగానే వ్యూహాలు రచిస్తున్న జగన్ కడప, ఫిబ్రవరి…

Read More

Ycp:ఇక అంతా ఆయనేనా

Vijaysai-Reddy -no 2

Ycp:ఇక అంతా ఆయనేనా:వైసీపీలో నెంబరు టూ అనుకునే వారంతా వరసగా వెళ్లిపోతున్నారు. జగన్ పార్టీని వీడి సీనియర్ నేతలు వెళ్లిపోతుండటంతో ఇక నెంబరు 2 స్థానం ఎవరిదన్న దానపై ఆసక్తికరమైన చర్చ మొదలయింది. మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబరు టూ గా వ్యవహరించారు. ఆయనను కొద్దికాలం క్రితం జగన్ ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జిగా కూడా నియమించారు. ఇక అంతా ఆయనేనా ఒంగోలు, ఫిబ్రవరి 1, వైసీపీలో నెంబరు టూ అనుకునే వారంతా వరసగా వెళ్లిపోతున్నారు. జగన్ పార్టీని వీడి సీనియర్ నేతలు వెళ్లిపోతుండటంతో ఇక నెంబరు 2 స్థానం ఎవరిదన్న దానపై ఆసక్తికరమైన చర్చ మొదలయింది. మొన్నటి వరకూ విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబరు టూ గా వ్యవహరించారు. ఆయనను కొద్దికాలం క్రితం జగన్ ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జిగా కూడా నియమించారు. అయితే ఆయన రాజీనామా చేసి…

Read More