బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు మంత్రి సీతక్క:పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నాడు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. గ్రామస్థాయిలో దరఖాస్తులను స్వీకరించతో పాటు గాంధీభవన్లో కూడా మంత్రులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. నేను రెండోసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీభవన్ కి వచ్చాను బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు మంత్రి సీతక్క హైదరాబాద్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నాడు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. గ్రామస్థాయిలో దరఖాస్తులను స్వీకరించతో పాటు గాంధీభవన్లో కూడా మంత్రులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. నేను రెండోసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం…
Read MoreTag: fb tv
ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే.. వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్
ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే.. వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్:హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న హైదరాబాద్ నగరానికి త్వరలోనే బుల్లెట్ రైలు రాబోతోంది. దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలు నిర్మాణం కొనసాగుతుండగా.. ఆ ప్రాజెక్టులో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. బుల్లెట్ రైలు కారిడార్ విస్తరణలో భాగంగా హైదరాబాద్కు కూడా బుల్లెట్ రైలు రానుంది. ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కితే.. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త. ఇప్పటికే దేశంలో, ప్రపంచంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోతుండగా.. తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది. ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే.. వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్, ఫిబ్రవరి5 హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. ఎన్నో రంగాల్లో అగ్రగామిగా…
Read MoreHyderabad:కంట్లో నలుసుగా మారిన తీన్మార్ మల్లన్న
Hyderabad:కంట్లో నలుసుగా మారిన తీన్మార్ మల్లన్న: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వెలుగులోరి వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయించింది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. తర్వాత బయటకు వచ్చి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కంట్లో నలుసుగా మారిన తీన్మార్ మల్లన్న హైదరాబాద్, ఫిబ్రవరి 5 కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ స్వపక్షంలో విపక్షంలా మారాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం, నాటి ప్రభుత్వ వైఫల్యాలను…
Read Moreగుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్
గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్:WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు సీజన్లలో ఆమె 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2025) యొక్క రాబోయే సీజన్ కోసం గుజరాత్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ను నియమించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్లో కీలక వ్యక్తి అయిన గార్డనర్, సహచరుడు బెత్ మూనీ స్థాtimesofindia.indiatimes.com/…/115059428.cmsనంలో గుజరాత్కు చెందిన ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్ WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు…
Read More13న బిగ్ మీటింగ్ITrump invited PM Modi to US
13న బిగ్ మీటింగ్ITrump invited PM Modi to US :అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వరకు అమెరికాలో మోదీ పర్యటింటనున్నట్లు తెలుస్తోంది. వైట్హౌస్లో 13వ తేదీన ట్రంప్తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైమ్ ఆయనతో మన ప్రధాని మోదీ సమావేశంఅమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. 13న బిగ్ మీటింగ్.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి…
Read Moreఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుInational highway in AP is four lanes
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుInational highway in AP is four lanes:ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో పలు జిల్లాలో రూపురేఖలు మారుతున్నాయి. కోస్తాలో కీలకమైన వాడరేవు- పిడుగురాళ్ల జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ 167ఏ నేషనల్ హైవే నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలో జరుగుతున్నాయి. ఈ మేరకు పర్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణం పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటుగా కల్వర్టులు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల పనులు చేపట్టారు. ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుInational highway in AP is four lanes ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనులు వేగవంతం చేశారు.…
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees:తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు. తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు. అయితే ఈ టోకెన్లను బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని…
Read MoreBihar:బీహార్లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్
Bihar:బీహార్లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్ కొత్తగా పెళ్లయిన తన వధువును ఆలయం వద్ద చెంపదెబ్బ కొట్టిన వీడియో కనిపించడంతో బీహార్ పోలీసు సస్పెండ్ అయ్యాడు, దీంతో ఎస్పీ వేగంగా చర్యలు తీసుకున్నారు. బీహార్లోని నవాడాలో జరిగిన ఆందోళనకరమైన సంఘటనలో, స్థానిక ఆలయంలో వారి వివాహ వేడుక జరిగిన కొద్దిసేపటికే తన నూతన వధువుపై శారీరకంగా దాడి చేసిన ఒక పోలీసు వెంటనే సస్పెన్షన్ను ఎదుర్కొన్నాడు. వీడియోలో చిక్కుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన, జంట వారి మెడలో దండలతో శాంతియుతంగా కూర్చున్నట్లు చూపిస్తుంది, గంభీరమైన సందర్భాన్ని సూచిస్తుంది, సన్నివేశం అకస్మాత్తుగా వేడిగా మారడానికి ముందు వరుడు వధువును దూకుడుతో కొట్టడం కనిపిస్తుంది. దాడిని ఆపేందుకు మరో మహిళ జోక్యం చేసుకుంది. దాడి తర్వాత, వధువు పోలీసుపై అధికారికంగా ఫిర్యాదు…
Read MoreAndhra Pradesh:బడ్జెట్ కోసం కసరత్తు
Andhra Pradesh:బడ్జెట్ కోసం కసరత్తు: ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సమావేశాలపై ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలా అన్నదానిపై డిసైడ్ కానుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ కోసం కసరత్తు.. విజయవాడ, ఫిబ్రవరి 4 ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధపడింది. అయితే సమావేశాలపై ఒక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారో నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెట్టాలా అన్నదానిపై డిసైడ్…
Read Moreవ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్Iతెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్Iతెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము:జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో చెల్పూరి రాము. మాట్లాడుతూ. శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 50,65,345 మొత్తం కేంద్ర బడ్జెట్, రైతంగాన్నీ పేద ప్రజలను వంచన చేసి బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని పేద ప్రజలకు ఆసరాగాలేని బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు, 2025-2026 బడ్జెట్ తమ రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్.. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము.. జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం…
Read More