Hyderabad:కారు కదిలేది ఎన్నడూ

former Chief Minister KCR

Hyderabad:కారు కదిలేది ఎన్నడూ:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రాకపోతే పార్టీ మరొకసారి అధికారంలోకి రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమవుతూ క్యాడర్ ను నిరాశలోనే ఉంచుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదికిపైగానే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో ఆయనలో మార్పు ఇక వస్తుందని ఇటు క్యాడర్, అటు ప్రజలు నమ్మేందుకు అవకాశం లేదు. కారు కదిలేది ఎన్నడూ.. హైదరాబాద్, మార్చి 4 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రాకపోతే పార్టీ మరొకసారి అధికారంలోకి రావడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమవుతూ క్యాడర్ ను నిరాశలోనే ఉంచుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగి ఏడాదికిపైగానే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో ఆయనలో మార్పు ఇక…

Read More

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం

uttarandhra-mlc

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి. లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె…

Read More

Hyderabad:మారుతోన్న టాలీవుడ్

Telugu film industry

Hyderabad:మారుతోన్న టాలీవుడ్:ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎంతమంది ఎన్ని విజయాలు సాధించినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది పెరగాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మన వైపు తిప్పుకోవాల్సిన అవసరమైతే ఏర్పడింది. మారుతోన్న టాలీవుడ్.. హైదరాబాద్, మార్చి 4 ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఎంతమంది ఎన్ని విజయాలు సాధించినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది పెరగాలంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మన వైపు తిప్పుకోవాల్సిన అవసరమైతే ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో రాజమౌళి లాంటి దర్శకుడు బాలీవుడ్ ప్రేక్షకులను మన వైపు తిప్పే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన వేసిన బాటలోనే ప్రతి…

Read More

Jaipur:కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్

Rajasthan has become like Kashmir

Jaipur:కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్:రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి. కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్ జైపూర్, మార్చి 4 రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక మామూలుగా ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. జనాలకు చుక్కలు చూపిస్తుంటాయి.విస్తరించిన ఎడారికి, కనుచూపుమేర కనిపించే ఇసుకదిబ్బలకు నెలవైన రాజస్థాన్ రాష్ట్రంలో ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మండిపోతుంటాయి. ఈ ఎండల వల్ల అక్కడ అనధికారిక కర్ఫ్యూ…

Read More

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..

China

China:పిల్లల్ని కనండి.. మహాప్రభో..:చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఉండదన్న గ్యారెంటీ లేదు మన దేశానికి వస్తే దక్షిణ భారతదేశంలో జనాభా సంక్షోభం ఉంది. పిల్లల్ని కనండి.. మహాప్రభో.. చెన్నై, మార్చి 4 చైనాలో జనాభా సంక్షోభం ఏర్పడింది. జనాభాను పెంచడానికి ఆ దేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులకు సరికొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇక జపాన్ కూడా అదే పని చేస్తోంది. దక్షిణ కొరియాలోను జనాభా సంక్షోభం తీవ్రంగా ఉంది.. ఇక మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి…

Read More

Hyderabad:పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు

fertility rate in Telangana and Andhra Pradesh is gradually decreasing

Hyderabad:పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయమైన ధోరణిని సూచిస్తోంది. ఫర్టిలిటీ రేటు అనేది ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే సూచిక. ఈ రేటు తగ్గడం వల్ల జనాభా వృద్ధి, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది.తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, తెలంగాణలో ఫర్టిలిటీ రేటు 1.8కి పడిపోయింది. పడిపోతున్న ఫెర్టిలిటీ రేటు హైదరాబాద్, మార్చి 4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫర్టిలిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గణనీయమైన ధోరణిని సూచిస్తోంది. ఫర్టిలిటీ రేటు అనేది ఒక స్త్రీ తన జీవితకాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుందనే సూచిక. ఈ రేటు తగ్గడం వల్ల జనాభా వృద్ధి, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది.తాజా…

Read More

Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు

MLC aspirants in AP Assembly lobbies

Andhra pardesh:ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు:ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి.. ఆశావహుల వేడ్కోలు గుంటూరు, మార్చి 4 ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం కనిపించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పేషీల దగ్గరకు ఆశావహులు క్యూ కట్టారు. అసెంబ్లీ లాబీల్లో పిఠాపురం వర్మ, కేఈ ప్రభాకర్, జవహర్ తనయుడు ఆశిశ్, గవిరెడ్డి రామానాయుడు చక్కర్లు కొట్టారు. మరోవైపు పీతల సుజాత, మహ్మద్ నజీర్ కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్…

Read More

Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే

Rajampet will be the first place to win in the joint Kadapa district.

Andhra Pradesh:రాజంపేటలో ఎవరికి వారే:ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం ఓటమి ఎదురైంది.లోకల్ వర్సెస్ నాన్‌ లోకల్‌ ఫైట్.. రాజంపేటలో సైకిల్‌ను ఇబ్బందిపెట్టాయ్‌. ఐతే అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ సీన్‌. ముగ్గురు నేతలు.. ఎవరికి వారే అనేట్లు వ్యవహరిస్తుండడంతో.. కేడర్ కన్ఫ్యూజన్‌లో పడింది. ఇంచార్జి ప్లీజ్ అంటోంది.. ఇంతకీ రాజంపేటలో ఏం జరుగుతోంది..కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో.. జనాల్లో ఆశలు పెరుగుతున్నాయ్‌ రాజంపేటలో ఎవరికి వారే.. కడప, మార్చి 4 ఉమ్మడి కడప జిల్లాలో మొదట గెలిచే స్థానం రాజంపేటే అని.. ఎన్నికల ముందు కూటమి పార్టీలు లెక్కలేసుకున్నాయ్. కట్‌ చేస్తే రాష్ట్రం అంతా కూటమి గాలి వీస్తే.. రాజంపేటలో మాత్రం…

Read More

Visakhapatnam:రుషికొండకు బ్లూ ఫ్లాగ్.. కధేంటీ

Rushikonda..

Visakhapatnam:రుషికొండకు బ్లూ ఫ్లాగ్.. కధేంటీ:విశాఖలోని రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిఖపట్నంలోని రుషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్.ఈ.ఈ) సంస్థ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేసింది. రుషికొండకు బ్లూ ఫ్లాగ్.. కధేంటీ విశాఖపట్టణం, మార్చి 4 విశాఖలోని రుషికొండ బీచ్‌ బ్లూ ఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది. నిర్వహణపై ఫిర్యాదులు రావడంతో ఎఫ్.ఈ.ఈ గుర్తింపును రద్దు చేసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిఖపట్నంలోని రుషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. డెన్మార్క్‌కు చెందిన…

Read More

Andhra Pradesh:ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు

ap government propaganda

Andhra Pradesh:ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప‌థ‌కాలు, పాల‌న‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లే బాధ్యత‌ను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించ‌నుంది. అందుకోసం ఏజెన్సీ నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 11వ తేదీన తుది గ‌డువుగా నిర్ణయించింది. గ‌డువులోగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో ఒక దాన్ని ఎంపిక చేయనుంది.రాష్ట్ర ప్రభుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, ప్రభుత్వ పాల‌న‌పై ప్రజ‌ల్లో ప్రచారం చేసేందుకు స‌మ‌ర్థవంత‌మైన ప్రైవేట్ ఏజెన్సీని నియ‌మించుకోవాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలు విజయవాడ, మార్చి 4 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప‌థ‌కాలు, పాల‌న‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లే బాధ్యత‌ను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించ‌నుంది. అందుకోసం ఏజెన్సీ నియామ‌కానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మార్చి 11వ తేదీన తుది…

Read More