గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్

Gujarat Giants announce new captain for WPL 2025, Ashleigh Gardner replaces Beth Mooney

గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్:WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్‌లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు సీజన్లలో ఆమె 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2025) యొక్క రాబోయే సీజన్ కోసం గుజరాత్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను నియమించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో కీలక వ్యక్తి అయిన గార్డనర్, సహచరుడు బెత్ మూనీ స్థాtimesofindia.indiatimes.com/…/115059428.cmsనంలో గుజరాత్‌కు చెందిన ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్ WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్‌లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు…

Read More

Telugu states:తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఎవరు బెటర్

Telugu states

ఎన్నికల సమయంలో అన్నిరాజకీయ పార్టీలు అలివి కాని హామీలు ఇస్తాయి. ఆ హామీలను విని ప్రజలు పట్టం కడతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార పార్టీ గత ప్రభుత్వం పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా.. తెలంగాణ అయినా ఒక్కటే. గత ప్రభుత్వాలు చేసినఅప్పుల కారణంగా తాము సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ప్రజలకు అవన్నీ అనవసరం. తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఎవరు బెటర్.. హైదరాబాద్, జనవరి 8 ఎన్నికల సమయంలో అన్నిరాజకీయ పార్టీలు అలివి కాని హామీలు ఇస్తాయి. ఆ హామీలను విని ప్రజలు పట్టం కడతారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల అమలు విషయంలో అధికార పార్టీ గత…

Read More

Vijayawada:రైల్వే లైన్ కు అమరావతి రైతులు అడ్డు

Amaravati farmers block the railway line

అమరావతి రాజధాని నిర్మాణం పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు . గత అనుభవాల దృష్ట్యా పనులు వీలైనంతవరకు వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ముందుకు వస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని పనులతో పాటు సమాంతరంగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఈ విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉండడంతో పనులను పరుగులెత్తించాలని చంద్రబాబు భావిస్తున్నారు. రైల్వే లైన్ కు అమరావతి రైతులు అడ్డు విజయవాడ, జనవరి 8 అమరావతి రాజధాని నిర్మాణం పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు . గత అనుభవాల దృష్ట్యా పనులు వీలైనంతవరకు వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో రోడ్డు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ముందుకు వస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని పనులతో పాటు సమాంతరంగా…

Read More

Vijayawada:కృష్ణా, గోదావరి నేతల మిస్సింగ్

Krishna and Godavari leaders missing

అధికారం కోల్పోయాక ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసీపీని నడిపించే నాయకుడు లేడన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా నడుస్తోంది. ఆ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారు అయిందట. వైసీపీ అధికారం చేజారిపోగానే.. బాలారిష్టాలు మొదలయ్యాయి. ఆ జిల్లాల్లో పార్టీని నడిపించే నాయకులు కరువవుతున్నారు.ఒక్కో నాయకుడిని ఏదో ఒక కేసు వెంటాడుతోంది. కృష్ణా, గోదావరి నేతల మిస్సింగ్ విజయవాడ, జనవరి 8 అధికారం కోల్పోయాక ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైసీపీని నడిపించే నాయకుడు లేడన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా నడుస్తోంది. ఆ జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారు అయిందట. వైసీపీ అధికారం చేజారిపోగానే.. బాలారిష్టాలు మొదలయ్యాయి. ఆ జిల్లాల్లో పార్టీని నడిపించే నాయకులు కరువవుతున్నారు.ఒక్కో నాయకుడిని ఏదో ఒక కేసు వెంటాడుతోంది. తెరమరుగైన…

Read More