Medak:గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా

will harish rao lead a gulabi party

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్దిరోజులుగా కవిత మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి పునరాగమనం చేశారు. జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ సతమతవుతూ వస్తోంది.  గులాబీని హరీష్ రావే లీడ్ చేస్తారా మెదక్, డిసెంబర్ 30 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు.…

Read More

Hyderabad:న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి కండిషన్స్ అప్లై

Celebrate New Year Police say conditions apply

మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ క్రమంలో భాగ్యనగరంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమవుతున్నారు. వేడుకల సందర్భంగా నగర పోలీసులు సైతం పటిష్ట చర్యలు చేపట్టారు. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ, మాధాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి కండిషన్స్ అప్లై అంటున్న పోలీసులు హైదరాబాద్, డిసెంబర్ 30 మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ క్రమంలో భాగ్యనగరంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అంతా సిద్ధమవుతున్నారు. వేడుకల సందర్భంగా నగర పోలీసులు సైతం పటిష్ట చర్యలు చేపట్టారు. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ, మాధాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. మైనర్లను…

Read More

Hyderabad:బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు

border Businesses in Hyderabad

మద్యం అంటే మగవాళ్లు చిందులేస్తారు.. ఉత్సాహంగా సేవించడానికి ముందుకు వస్తారు.. దీంతో మందు బాబులతో మద్యం షాపులు ఎప్పటికీ కిటకిటలాడతాయి. ఇక దసరా సంక్రాంతి తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. మిగతా వాటి కంటే మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నందున ప్రభుత్వం సైతం ఆబ్కారీ శాఖ ద్వారా మద్యం షాపులను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. బోర్డర్ లో కనిపించని వ్యాపారాలు హైదరాబాద్, డిసెంబర్ 30 మద్యం అంటే మగవాళ్లు చిందులేస్తారు.. ఉత్సాహంగా సేవించడానికి ముందుకు వస్తారు.. దీంతో మందు బాబులతో మద్యం షాపులు ఎప్పటికీ కిటకిటలాడతాయి. ఇక దసరా సంక్రాంతి తో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. మిగతా వాటి కంటే మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నందున…

Read More

Mumbai:టాటాలో 5 లక్షల ఉద్యోగాలు

5 lakh jobs in Tata

రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. టాటాలో 5 లక్షల ఉద్యోగాలు ముంబై, డిసెంబర్ 30 రతన్ టాటా.. భారతావనికి పరిచయం అవసరం లేని పేరు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాలు ఈయనకు ఉన్నారు. చాలా నిజాయితీగా వ్యాపారం చేసి విజయాలు సాధించవచ్చని నిరూపించిన ధీరుడు రతన్ టాటా. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. అందుకే వారి కోసం అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు యువ వ్యాపారవేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహించిన యోధుడు ఈ గొప్ప వ్యక్తి.…

Read More

Telangana:300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి

tiger roamed the borders of Telangana and Maharashtra and harassed the people of both states for a few days.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్‌ రిజర్వ్‌ నుంచి తప్పించుకున్న ఆడ పులి ఏకంగా మూడు రాష్ట్రాల అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 300 కిలోమీటర్లు ప్రయాణించిన పులి ముంబై, డిసెంబర్ 30 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఓ పెద్దపులి కొన్ని రోజులపాటు రెండు రాష్ట్రాల ప్రజలను హడలెత్తించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిత్యం ఏదో చోట పులి సంచారం, కొన్ని చోట్ల జంతువులపై, మనుషులపై దాడులు చేయడం కలకలం రేపింది. అలాంటి మరో ఘటన జరిగింది. ఒడిశాలోని టైగర్‌ రిజర్వ్‌ నుంచి తప్పించుకున్న…

Read More

New Delhi:ట్రయాంగిల్ ఫైట్ లో  గెలుపు ఎవరిది

Central Election Commission

గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో  గెలుపు ఎవరిది న్యూఢిల్లీ, డిసెంబర్ 30 గత అసెంబ్లీ ఎన్నికలసమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద…

Read More

Andhra Pradesh:బీసీ మహిళలకు గుడ్ న్యూస్

AP government has given good news to women.

ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం మహిళలకు ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహం చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అందించిన సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. మహిళలకు స్వయం ఉపాధి అందించేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టనుంది. బీసీ మహిళలకు గుడ్ న్యూస్ విజయవాడ, డిసెంబర్ 30 ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ మహిళలకు 90 రోజుల టైలరింగ్ శిక్షణతో పాటు ఒక్కొక్కరికి రూ.24,000 విలువ గల కుట్టుమిషన్ ఉచితంగా అందించనుంది. ఇందుకోసం మహిళలకు ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నాహం చేస్తుంది. గత టీడీపీ…

Read More

Hyderabad:నేతలకు లీగల్ సపోర్ట్

History of BRS.

పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్‌ రోల్. ఇది బీఆర్ఎస్‌ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్‌ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్‌ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. నేతలకు లీగల్ సపోర్ట్ హైదరాబాద్, పుష్కర కాలం ఉద్యమం. పదేళ్ల పాలన..ఇప్పుడు ఏడాది పాటు అపోజిషన్‌ రోల్. ఇది బీఆర్ఎస్‌ హిస్టరీ. కానీ ఉద్యమంలో కూడా ఫేస్‌ చేయనన్ని కేసులు ఎదుర్కొంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ మీద దూకుడు మీద పోరాడుతోన్న నేతలందరికీ వరుస చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో పార్టీ పరంగా లీగల్ సపోర్ట్‌ ఇవ్వాలని భావిస్తోంది గులాబీ అధిష్టానం. పోలీస్ కేసుల…

Read More

Rajanna Sirisilla:ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి

Woman dies due to RMP medical malpractice

ఆర్ఎంపి వైద్యం వికటించి మహిళ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్.ఎం.పి వైద్యుల విచ్చలవిడి వైద్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. . ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో ఆర్.ఎం.పి. వైద్యం వికటించి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన ఖాసింబీ మహిళ మృతి చెందింది. సాధారణ జ్వరంతో వెళ్ళిన మహిళకు ఆర్.ఎం.పి.దేవేందర్ రక్త పరీక్షలు జరిపించి సెలైన్ ఎక్కించాడు. కాసేపటికే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆర్ఎంపి ఆమెను తన కారులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఫరారైయాడు. ఖాసింబీ ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారు జామున మృతి చెందింది. పోస్ట్ మార్టమ్ కొరకు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించారు. ఆర్ఎంపి ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. గతంలో కూడా ఆర్.ఎం.పి వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయని స్థానికులు…

Read More

Siddipet:గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం

DHANURMASAM

సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం సిద్దిపేట లో 45 లక్షల తో వికాస తరంగిణి వేద భవన్ సిద్దిపేట లో వికాస తరంగిణి బలోపేతం కు కృషి చేస్తా. త్వరలో సిద్దిపేట కు చిన్నజీయర్ స్వామి వారిని తీసుక వస్తా సిద్దిపేట…

Read More