Thalapathy Vijay | తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు | Eeroju news

తమిళనాడు లో విజయ్ ... సిద్ధం సభలు

తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు చెన్నై, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Thalapathy Vijay పెన్సిల్ రంగ్ ప్యాంట్.. వైట్ షర్ట్.. మీడియం స్థాయి కంటే తక్కువ గడ్డం. అదే స్థాయిలో జుట్టు. మొత్తంగా చూస్తే మాస్ క్లాస్ కలబోతతో ఆహార్యం.. ఇదీ ఆదివారం నాటి విల్లుపురం సమీపంలో తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభలో.. దాని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు విజయ్ కనిపించిన తీరు.అక్కడి వాతావరణం.. సభ నిర్వహించిన తీరు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను గుర్తు చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే విజయ్ కూడా అలాంటి డ్రెస్సే ధరించారు. వేదికలు కూడా అలానే నిర్మించారు. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ సభలకు వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి.…

Read More

Revanth Reddy | కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ | Eeroju news

కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన...రేవంత్

కేసీఆర్, కేటీఆర్ లను బయిటకు లాగిన…రేవంత్ హైదరాబాద్, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Revanth Reddy తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్లుగానే దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్‌ బాంబు బేలింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ టార్గెట్‌గా వేసిన స్కెచ్‌ సక్సెస్‌ అయింది. తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్‌ బాంబులు పేలుతాయని ఇటీవల సియోల్‌ పర్యటనలో ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అవి చర్చనీయాంశమయ్యాయి. అందరూ కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్, ధరణి అక్రమాలకు సంబంధించి అరెస్టలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రేవంత్‌ వేసిన స్కెచ్‌ మామూలుగా లేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లక్ష్యంగా వేసిన ఎత్తుగడ ఫలించింది. జన్వాడలోని కేటీఆర్‌ బావమరిది ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ…

Read More

YS Jagan and Balineni | జగన్ కుచెక్… వయా బాలినేని | Eeroju news

జగన్ కుచెక్... వయా బాలినేని

జగన్ కుచెక్… వయా బాలినేని ఒంగోలు, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) YS Jagan and Balineni పవన్ కల్యాణ్ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నట్లే కనిపిస్తుంది. టీడీపీ కంటే ఆయన తన ప్రధాన శత్రువుగా వైసీపీని చూస్తున్నారు. వైసీీపీని పవన్ కల్యాణ్ తక్కువగా అంచనా వేయడం లేదు. ఇప్పటికీ జగన్ కు జనంలో ఇమేజ్ ఉంది. అది ఎప్పుడైనా తమకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా జగన్ విషయంలో ఏదో రకమైన బయటకు కామెంట్స్ చేస్తున్నప్పటికీ వైసీపీ పుంజుకుంటుందేమోనన్న భయం మాత్రం మనసులోనే ఉంది. వైసీపీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటే కూటమి ఏర్పడినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని తెలుసు. జనం జగన్ ను మరోసారి కోరుకుంటే తమకు పార్టీ పరంగా మరింత తీవ్ర నష్టం జరుగుతుందని భయపడిపోతున్నారు.…

Read More

Deputy CM orders Probe into Lands of Saraswati Power | సరస్వతి భూముల్లో సర్వే | Eeroju news

సరస్వతి భూముల్లో సర్వే

సరస్వతి భూముల్లో సర్వే గుంటూరు, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Deputy CM orders Probe into Lands of Saraswati Power డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు కదిలారు. జగన్ కంపెనీ సరస్వతి పవర్ భూముల్లో సర్వే నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో.. అధికారులు శనివారం సర్వే చేపట్టారు. సరస్వతి భూములపై పవన్ కళ్యాణ్ అధికారులను సమగ్ర నివేదిక కోరారు.పల్నాడు జిల్లాలోని సరస్వతి భూముల్లో అధికారులు సర్వే నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది సర్వే చేపట్టారు. సరస్వతి సిమెంట్ భూముల్లో.. అటవీ భూముల వివరాలను పవన్‌ కళ్యాణ్‌ అడిగారు. సమగ్ర నివేదిక కోరారు. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగి సర్వే చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్…

Read More

Registration Charges | డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు | Eeroju news

Registration Charges

డిసెంబర్ 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు కాకినాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Registration Charges ఏపీలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు 10 నుచి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. స్టాంపు పేపర్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. సాధారణంగా పట్టణాల్లో ప్రతి ఏడాది ఆగస్టు 1, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరిస్తుంటారు. తాజాగా కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు చేయాలని నిర్ణయించింది. భూముల బహిరంగ మార్కెట్ విలువ, స్థానిక అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర…

Read More

Amaravati | ఇక అమరావతి మాములుగా లేదుగా | Eeroju news

ఇక అమరావతి మాములుగా లేదుగా

ఇక అమరావతి మాములుగా లేదుగా విజయవాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Amaravati ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అమరావతికి మించి మరే ప్రయారిటీ లేదు. దానిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఐదేళ్లలో అమరావతిని ఒక దశకు తేవాలన్నది ఆయన ప్రయత్నంగా కనిపిస్తుంది. అమరావతి తర్వాతే ఆయనకు ఏదైనా.. అలా ముందుకు సాగుతున్నారు. అమరావతిలో పనులు పరుగులు పెట్టించాలన్న భావనతో ఉన్న చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు అవుతాయని చెప్పడంతో ఇక టెండర్లను పిలిచేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమయింది. అందుకు సీఆర్డీఏ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిలో చెట్లను తొలగించారు. ముళ్లపొదలన్నింటినీ క్లియర్ చేసేసి క్లీన్ అండ్…

Read More

Ys Vijayamma | విజయమ్మ ఎటూ… | Eeroju news

విజయమ్మ ఎటూ...

విజయమ్మ ఎటూ… విజయవాడ, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Ys Vijayamma వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం రచ్చ రచ్చగా మారింది. రోడ్డు మీదకు ఎక్కింది. రాజకీయంగా చర్చకు దారి తీసింది. కుటుంబాల గొడవ ఎందుకని జగన్ ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం గొడవ కాదని, ఒక తల్లి, చెల్లికి జరిగిన అన్యాయం అంటూ అధికార పక్షం వాదిస్తుంది. ఇటు వైఎస్ షర్మిల రోజుకో లేఖలను విడుదల చేస్తున్నారు. జగన్ తరుపున మీడియా సమావేశాలు పెట్టి వైఎస్ షర్మిల పైన, చంద్రబాబుపైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ ఓటమి పాలయి రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఆస్తుల వివాదం నిజంగానే జగన్ కు తలనొప్పిగా మారింది. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు లేవని స్పస్టంగా అర్థమయింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా…

Read More

Gold Rate | రూ.80 వేలు దాటిన తులం బంగారం | Eeroju news

Gold Rate

రూ.80 వేలు దాటిన తులం బంగారం హైదరాబాద్ అక్టోబర్ 28 Gold Rate పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు సామాన్య జనాలకు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో తులం బంగారం రూ.80 వేలు దాటింది. తాజాగా శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.710, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. Gold prices | షాకిస్తున్న బంగారం ధరలు | Eeroju news  

Read More

CM Revanth Reddy | జాతీయ క్రీడలపై రేవంత్ దృష్టి | Eeroju news

జాతీయ క్రీడలపై రేవంత్ దృష్టి

జాతీయ క్రీడలపై రేవంత్ దృష్టి హైదరాబాద్, అక్టోబరు 26, (న్యూస్ పల్స్) CM Revanth Reddy రాబోయే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. అందుకు సంబంధించి చకచకా అడుగులు వేస్తోంది. త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగమైన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగానకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.దీనిపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. అందులో ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారు. రూపొందించబోయే స్పోర్ట్స్ పాలసీ దేశంలో బెస్ట్‌గా ఉండాలన్నారు. వివిధ రంగాలకు చెందిన ఆటగాళ్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని…

Read More

KCR | ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ | Eeroju news

ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్

ఎంఐఎంని ఎటూ కాకుండా చేసిన కేసీఆర్ హైదరాబాద్ KCR బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ తో అత్యంత సన్నిహిత సంబంధాలు నేర్పిన ఎంఐఎం పార్టీ ముఖ్య నేతలు అస‌దుద్దీన్‌, అక్బరుద్దీన్ ఓవైసీలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వైపు కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్ర‌స్తుతం అందరి చూపు పడిన మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలనే ఎంఐఎం ఆలోచనలు ఫలించేలా కనిపించట్లేదు.   KCR | మూసీపై కేసీఆర్ స్ట్రాటజీ ఏంటీ | Eeroju news

Read More