Rahul Gandhi | నవంబర్ 5న తెలంగాణకు రాహుల్… | Eeroju news

నవంబర్ 5న తెలంగాణకు రాహుల్...

నవంబర్ 5న తెలంగాణకు రాహుల్… విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Rahul Gandhi కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. ఎన్నికల తర్వాత ప్రజలకు దగ్గరగా ఉండాలని భావిస్తోంది. కొత్త కొత్త కార్యక్రమం పేరిట ప్రజల్లో ఉండేందుకు ఆలోచన చేస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. పాత పద్దతులను దూరం పెట్టింది. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ నేపథ్యంలో నవంబర్ ఐదున తెలంగాణకు రానున్నారు రాహుల్‌గాంధీ.కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. వచ్చే ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ప్లాన్ చేస్తోంది. దానికి ఇప్పటి నుంచే మెల్లగా అడుగులు వేస్తోంది. కేవలం ఎన్నికలకు మాత్రమే వస్తామనే అపవాదును తొలగించే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్‌గా ‘సంవిధాన్ సన్మాన్ సమ్మేళన్’ కార్యక్రమం పేరిట తెలంగాణకు రానున్నారు…

Read More

CPI Narayana | వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ | Eeroju news

వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ

వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) CPI Narayana ఏపీలో రాజకీయాలు వైఎస్ఆర్ ఆస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు వారాలుగా ఇదే అంశం ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం విజయమ్మ బహిరంగ లేఖతో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.లేటెస్ట్‌గా ఆస్తుల వివాదంపై సీపీఐ నారాయణ రియాక్ట్ అయ్యారు. ఆస్తుల వివాదాన్ని ఒక్క సామెతతో సరిపెట్టారాశాయన. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇది అన్నా-చెల్లి వ్యవహారమని, దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు.బయటవాళ్లు దీనిపై అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని, అన్నాచెల్లి ఇద్దరు తెలివైన వాళ్లని, పరిష్కారం చేసుకుంటారన్నారు. ఈ విషయంలో వారికి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అంతవరకు వస్తే విజయమ్మ ఇన్వాల్వ్ అవుతారన్నది తన ఓపీనియన్ గా చెప్పుకొచ్చారు సీపీఐ నారాయణ.…

Read More

AP | కరవు మండలాల జాబితా విడుదల | Eeroju news

కరవు మండలాల జాబితా విడుదల

కరవు మండలాల జాబితా విడుదల విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) AP ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలపై రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవుబారిన పడినట్లు తెలిపారు. అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చాయని ప్రస్తావించారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు కరువు మండలాలను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ…

Read More

Vijayawada | మందుబాబులకు తీపి కబురు | Eeroju news

మందుబాబులకు తీపి కబురు

మందుబాబులకు తీపి కబురు విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Vijayawada ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు తీపికబురు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అలాగే మద్యం ధరల తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.. రేట్ల తగ్గింపుపై కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జీపీఎస్ పెట్టి సరకు పంపుతున్నామని.. మద్యం ధరలు తగ్గించి త్వరలోనే వాటిని అమలు చేస్తామన్నారు. అంతేకాదు అనుమతి లేకుండా పబ్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ పేమెంట్ అనుమతిస్తామని.. కొత్త బ్రాండ్ల అమ్మకాలు త్వరలో తీసుకొస్తామని చెప్పారువైఎస్సార్‌సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి. గత ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసం ఆలోచన చేశారని.. తెలంగాణ అమ్మకాలకు,…

Read More

Athram sakku | హస్తం గూటికి ఆత్రం సక్కు | Eeroju news

హస్తం గూటికి ఆత్రం సక్కు

హస్తం గూటికి ఆత్రం సక్కు అదిలాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Athram sakku రైతుల సమస్యలపై బీఅర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఆ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటిస్తున్నారు. రైతుపోరులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో‌‌‌ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. ఆ సభకు కేటీఅర్ హజరయ్యారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కారుపై సమరం ప్రారంభించామని కేటీఆర్ ప్రకటించారు. ‌ఇక రాబోయే రోజుల్లో అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే గులాబీ పార్టీకి అధికారం దక్కుడు దేవుడేరుగు. పార్టీలో అనైక్యత మాత్రం స్పష్టమైంది. కేటీఅర్ హాజరైన దీక్షకు అదివాసీ నాయకుడు బిఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అత్రం…

Read More

Hyderabad | ప్రాణాలు తీస్తున్న స్ట్రీట్ ఫుడ్… | Eeroju news

ప్రాణాలు తీస్తున్న స్ట్రీట్ ఫుడ్...

ప్రాణాలు తీస్తున్న స్ట్రీట్ ఫుడ్… హైదరాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Hyderabad ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత లేదంటే.. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు ఫ్రెండ్స్తో బయటకెళ్లి సాయంత్రం స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తే.. ఉన్న బాధలు మరిచి కబుర్లు చెప్పుకుని హాయిగా రోజుని ముగించొచ్చు. లేదంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు వచ్చే ఘుమఘుమలు కూడా టెంప్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా స్ట్రీట్ ఫుడ్కి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. వీటిని కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య వస్తోన్న కొన్నివార్తలు స్ట్రీట్ ఫుడ్ జోలికి పోకుండా చేస్తున్నాయి బంజారాహిల్స్లో మోమోలు తిని ఓ యువతి మృతి చెందిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. మరో 20మంది ఈ మోమోస్ తిని అస్వస్థతకు…

Read More

Brother Anil Kumar | తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ప్రకంపనలు | Eeroju news

తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ప్రకంపనలు హైదరాబాద్, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Brother Anil Kumar పవర్ లో ఉన్నంతవరకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. వన్స్ ఒక్కసారి అధికారానికి దూరమైతే ఇబ్బందులు ఎదురు కావడం ఖాయం. ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్ పరిస్థితి ఇలానే ఉంది కెసిఆర్, జగన్ మధ్య రాజకీయ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. తెలంగాణలో చంద్రబాబు వేలి పెడతారని భావించి జగన్ తో చేతులు కలిపారు కేసీఆర్. ఆ ఇద్దరూ కలిసి చంద్రబాబును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. తమ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారిద్దరూ రాష్ట్రాల ప్రయోజనాల…

Read More

Russia Visa | వీసా లేకుండా రష్యా టూర్… | Eeroju news

వీసా లేకుండా రష్యా టూర్...

వీసా లేకుండా రష్యా టూర్… మాస్కో, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Russia Visa భారత్‌ నుంచి ఏటా వందల మంది రష్యాకు వెళ్తుంటారు. మన దేశం నుంచి రష్యాకు వెళ్లడానికి వీసా తప్పనిసరి. వచ్చే ఏడాది నుంచి వీసా లేకున్నా భారతీయులు రష్యా వెళ్లొచ్చు వీసా.. ఏ దేశ పౌరులైనా తమ దేశం నుంచి మరో దేశానికి వెళ్తున్నప్పుడు వీసా తప్పనిసరి. మన దేశం నుంచి ఏటా వేల మంది విదేశాలకు వెళ్తున్నారు. వ్యాపారాల నిమిత్తం కొందరు వెళితే.. ఉపాధి, ఉద్యోగాల కోసం కొందరు. ఉన్నత చదువుల కోసం మరికొందరు.. ఇక సందర్శన కోసం చాలా మంది వెళ్లొస్తున్నారు. అయితే వీరందరికీ వీసా తప్పనిసరగిగా ఉండాలి. అయితే తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల కొన్ని దేశాలు వీసా లేకపోయినా అనుమతి ఇస్తున్నాయి. ఈ…

Read More

Thalapathy Vijay | విజయ్ కు అంత వీజీయేం కాదు | Eeroju news

విజయ్ కు అంత వీజీయేం కాదు

విజయ్ కు అంత వీజీయేం కాదు చెన్నై, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Thalapathy Vijay   ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా…

Read More

Jagan and Sharmila | జగన్ వ్యూహాత్మక తప్పిదం… | Eeroju news

జగన్ వ్యూహాత్మక తప్పిదం...

జగన్ వ్యూహాత్మక తప్పిదం… విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Jagan and Sharmila ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో స్పేస్ లేకపోయినా టీడీపీని తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే ప్రధానంగా తమ ఎటాక్ మాత్రం జగన్ సోదరి షర్మిపైనే గురి పెట్టారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. షర్మిల కూడా వాటికి కౌంటర్ ఇచ్చారు. కానీ ఈ మొత్తం అంశంలో వైఎస్ఆర్‌సీపీ చివరికి వెనక్కి తగ్గింది. ఇక ఎవరూ మాట్లాడవద్దని తమ పార్టీ నేతలకు సందేశం పంపింది. ఆస్తుల విషయం కోర్టులో ఉంది కాబట్టి అక్కడే వాదనలు వినిపించుకుందామని చెప్పింది. కానీ ఇప్పటి వరకూ జరిగిన రాజకీయంలో జరిగిన డ్యామేజ్‌ను మాత్రం కవర్ చేసుకోవడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందని…

Read More