గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Gautham Reddy విజయవాడ వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతం రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఉమామహేశ్వర శాస్త్రి అనే వ్యక్తిని సుపారీ హత్య చేయించేందుకు గౌతంరెడ్డి కుట్ర పన్నారని కేసు నమోదు అయింది. ఉమామమహేశ్వర శాస్త్రి ఇంటిని కబ్జా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఆయనను చంపేయాలని గౌతంరెడ్డి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహించిన ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరూ ఆయన దగ్గర పని చేసేవారు. పూనూరు గౌతంరెడ్డి విజయవాడలో కార్మిక సంఘం నేత అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన రౌడీయిజం, దందాలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆయనకు నేర చరిత్ర ఉంది. దాదాపుగా 42 కేసులు ఆయనపై ఉన్నాయి.…
Read MoreTag: Eeroju news
AP Assembly meetings | అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్… | Eeroju news
అసెంబ్లీ సమావేశాలు వన్ సైడ్… ఎంత వరకు… ఉపయోగం విజయవాడ, నవంబర్ 16, (న్యూస్ పల్స్) AP Assembly meetings ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ దేవాలయం లాంటిది. ఎన్నికలు జరిగేది ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడానికి. వారు చేయాల్సిన పని అసెంబ్లీలో చర్చించి చట్టాలు చేయడం.. ప్రజాసమస్యలపై మాట్లాడటం. అలాంటి సభ నిస్సారంగా జరిగితే..వన్ సైడెడ్గా ఉంటే ప్రజలకు కూడా ఆసక్తి ఉండదు.కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తామని రానే రాబోమని స్పష్టం చేసింది. అయితే అధికార పక్షం వైసీపీని సభకు వచ్చేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అధికారపక్షం చొరవ తీసుకుని వైసీపీతో సంప్రదింపులు జరపాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో పెద్దగా చర్చలకు అవకాశం ఉండేది కాదు.కానీ ఇప్పుడు ప్రతి అంశంపై విస్తృతంగా…
Read MoreSai Dharam Tej met Deputy CM Pawan Kalyan | మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్ | Eeroju news
మేనమామ పవన్ కలిసిన సాయి ధరమ్ తేజ్ విజయవాడ Sai Dharam Tej met Deputy CM Pawan Kalyan తనకు గురువుగా చెప్పుకునే తన మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ సమావేశమయ్యాడు. సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా గురువారం తన మామయ్యను కలిసి ముచ్చటించి భావోద్వేగానికి లోనయ్యాడు. వెండి తెరపైకి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా తన మేనల్లుడు సాయికి మేనమామ పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందించారు. Andhra Pradesh Deputy CM Pawan Kalyan | జనసేన విస్తరణ దిశగా పవన్ | Eeroju news
Read MoreDegree new syllabus | వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ | Eeroju news
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో కొత్త సిలబస్ హైదరాబాద్, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Degree new syllabus తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఆరేళ్ల తర్వాత కొత్త పాఠ్య ప్రణాళికరానుంది. ఈ మేరకు డిగ్రీ సిలబస్ను సమీక్షించి ఇప్పటికి అవసరాలకు తగ్గట్లు మార్చాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజినీరింగ్ కోర్సులకు యూనివర్సిటీలు మూడేళ్లకోసారి రివిజన్ చేస్తుండగా, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మాత్రం ఎప్పటికప్పుడు మార్పులకు నోచుకోవడం లేదు. నామమాత్రంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి, పరీక్షలు నిర్వహించి, పట్టాలిచ్చి పంపించేస్తున్నారు. దీంతో ఆయా డిగ్రీలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడక అవస్థలు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సిలబస్ను మార్చేందుకు ఉన్నత విద్యామండలి కార్యచరన రూపొందించింది.తెలంగాణ రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్లో దాదాపు లక్ష మంది విద్యార్ధులు ప్రవేశాలు పొందుతున్నారు.…
Read MorePM Narendra Modi | 3 దేశాల పర్యటనకు ప్రధాని | Eeroju news
3 దేశాల పర్యటనకు ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్ 15, (న్యూస్ పల్స్) PM Narendra Modi భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా, బ్రెజిల్తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు. 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్లోని రియోడిజనీరో నగరంలో జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్లో ప్రధాని మోదీ…
Read MorePawan Kalyan | ఏపీలో సోషల్ మీడియా వణుకు… | Eeroju news
ఏపీలో సోషల్ మీడియా వణుకు… తిరుపతి, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Pawan Kalyan సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోందిసోషల్ మీడియా అంటేనే ఏపీలో చాలామందికి వెన్నులో వణుకు పుడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని కాదు.. హద్దులు దాటి చెత్త రాతలు రాసిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా ఈ రచ్చ అంటుకుంది. ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు…
Read MoreAP | డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు | Eeroju news
డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఏలూరు, నవంబర్ 15, (న్యూస్ పల్స్) AP ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభ సమావేశాల్లో కొత్త పెన్షన్ల జారీపై పలువురు సభ్యులు ప్రస్తావించడంతో త్వరలో జారీ చేయనున్నట్టు సెర్ప్ మంత్రి వివరణ ఇచ్చారు. అనర్హుల ఏరివేత ప్రక్రియను కూడా చేపడుతున్నారు. ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన పెన్షనార్దుల నుంచి డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కొత్తగా పెన్షన్లకు అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.…
Read MoreKotamreddy Sridhar Reddy | కోటంరెడ్డికి కీలక పదవి… | Eeroju news
కోటంరెడ్డికి కీలక పదవి… నెల్లూరు, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Kotamreddy Sridhar Reddy నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కోటంరెడ్డికి టీడీపీ ప్రభుత్వలో సముచిత ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అనుచరగణం భావించింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పోస్టు దక్కకపోవడంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందంటున్నారు. అయితే చంద్రబాబు తనకు తప్పకుండా న్యాయం చేస్తారని కోటంరెడ్డి నమ్మకంతో ఉన్నారంట.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ పేరు 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో బాగా పాపులర్ అయింది. అంతకుముందు వరకు ఉన్న ఆయన పాపులారిటీ వైసీపీ మీద తిరుగుబాటుతో అంతకు పదిరెట్లు పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఆయన వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన…
Read MoreVijinagaram MMC Elections | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు | Eeroju news
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు విజయనగరం, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Vijinagaram MMC Elections విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసింది. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజుపై ఎన్నికలకు ముందు చైర్మన్ మోషేన్ రాజు అనర్హతా వేటు వేశారు. అయితే తాను ఎక్కడా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించలేదని తనపై అన్యాయంగా అనర్హతా వేటు వేశారని ఎమ్మెల్సీ రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇటీవల హైకోర్టు రఘురాజుజపై అనర్హతా వేటు…
Read MoreAndhra Pradesh | తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ | Eeroju news
తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ విజయవాడ, నవంబర్ 15, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లుగా వర్రా రవీందారెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అంటే గత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇచ్చి ప ్రతిపక్ష నేతల్ని. వారి కుటుంబీకుల్ని తిట్టించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధిక మంది గత ఐదేళ్లుగా డిజిటల్ కార్పొరేషన్…
Read More