Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..

Bhadradri Kothagudem

Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..:ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. రోడ్లమీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు దాటుతున్న సందర్భాలలో ప్రయాణికులను లేపి ఎత్తేస్తోంది. దీంతో గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తల, కడుపు, బాడీ నొప్పలు వస్తున్నాయి అని అంటున్నారు. ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు.. భద్రాద్రి కొత్తగూడెం ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప…

Read More

Bhadradri:ప్రజారోగ్యంతో చెలగాటం

Mineral water plant

వాటర్ శుద్ధి ప్లాంట్ నుంచి కొనుగోలు చేస్తున్న త్రాగునీటి వినియోగం నేడు సర్వసాధారణమైంది ఆరోగ్య రక్షణ దృశ్య ప్రజల తమ దైనందిన జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటున్నారు దాదాపు ప్రతి పల్లెలో కూడా ప్లాంట్ వెలిశాయి. ప్రజారోగ్యంతో చెలగాటం.. నిబంధనలు పాటించని తాగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వాహకులు.. భద్రాద్రి వాటర్ శుద్ధి ప్లాంట్ నుంచి కొనుగోలు చేస్తున్న త్రాగునీటి వినియోగం నేడు సర్వసాధారణమైంది ఆరోగ్య రక్షణ దృశ్య ప్రజల తమ దైనందిన జీవితంలో దీన్ని భాగంగా చేసుకుంటున్నారు దాదాపు ప్రతి పల్లెలో కూడా ప్లాంట్ వెలిశాయి. కొన్నిచోట్ల నీటితోపాటు అనారోగ్యాన్ని కొనుక్కొని వస్తున్నామని విషయాన్ని ప్రజలు గ్రహించడం లేదు మండలంలో కొందరు నిర్వాహకులు నిబంధనలకు తెలియదు ప్రజారోగ్యంతో చెలగాట మాడు తున్నారు నిబంధనలు పాటించకుండా వ్యాపారం చేస్తున్నారు వేసవిలో మంచి నీటి వినియోగం ఎక్కువగా ఉండడంతో మణుగూరు…

Read More

Bhadradri:మణుగూరులో గంజాయి దందా

Ganja and drug racket is going on in Manuguru Municipality, Mandal

మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మణుగూరులో గంజాయి దందా. కొమ్ముగూడెం ,కొత్త కొండాపురంలో జోరుగా విక్రయాలు ప్రాణాలు కోల్పోతున్న యువత.. భయోందాలను లో తల్లిదండ్రులు.. భద్రాద్రి మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో కూడా గంజాయి సరఫరా చేయబడుతుంది. ప్రధానంగా గోదావరి పరిహార ప్రాంత గ్రామాలలో అమాయకులైన యువకులు బలవుతున్నారు రెండు రోజుల క్రితం కొమరం దిలీప్(18) అనారోగ్యంతో మరణించాడు మొదట డ్రగ్స్ తీసుకున్న కొంతకాలానికి మెదడులో నరాలు దెబ్బతిన్నాయని దాని కారణంగా పిట్స్ కూడా వచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు అనంతరం సీరియస్…

Read More