Andhra Pradesh:ఆరు నెలల్లోనే ఫోరెన్సిక్ ల్యా్బ్ పనులు 90 శాతం పూర్తి:రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతికి కేంద్రం నుంచి సహకారం కూడా అందుతూ ఉండటంతో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో వివిధ మౌలిక వసతుల నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించారు. త్వరలోనే వీటిని ఖరారు చేసి.. మార్చి 15 నుంచి పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు అమరావతిలో మరో ప్రతిష్టా్త్మక నిర్మాణం వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఆరు నెలల్లోనే ఫోరెన్సిక్ ల్యా్బ్ పనులు 90 శాతం పూర్తి గుంటూరు, ఫిబ్రవరి 27 రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతికి కేంద్రం నుంచి సహకారం కూడా అందుతూ ఉండటంతో నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. అమరావతిలో వివిధ మౌలిక వసతుల నిర్మాణం కోసం ఇప్పటికే…
Read MoreYou are here
- Home
- 90 percent of the forensic lab work was completed within six months