Secunderabad To Goa New Train | సికిందరాబాద్ గోవా ల మధ్య ఈనెల 6 నుంచి బై వీక్లీ ట్రైన్ | Eeroju news

సికిందరాబాద్ గోవా ల మధ్య ఈనెల 6 నుంచి బై వీక్లీ ట్రైన్

సికిందరాబాద్ గోవా ల మధ్య ఈనెల 6 నుంచి బై వీక్లీ ట్రైన్ హైదరాబాద్ అక్టోబర్ 4 Secunderabad To Goa New Train పర్యాటక ప్రాంతం గోవా వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. కొత్తగా సికింద్రాబాద్ – వాస్కోడిగామా – సికింద్రాబాద్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ని ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 6న రైలును ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్ – వాస్కోడగామా (07039) వన్ వే స్పెషల్ రైలును ఈ నెల 6న ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.సికింద్రాబాద్ – వాస్కోడిగామా…

Read More