A supernatural crime thriller that connects with everyone.. Anasuya at the trailer launch event of ‘Simmba’ | అందరికీ కనెక్ట్ అయ్యే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ | Eeroju news

అందరికీ కనెక్ట్ అయ్యే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ

అందరికీ కనెక్ట్ అయ్యే సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్.. ‘సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ A supernatural crime thriller that connects with everyone.. Anasuya at the trailer launch event of ‘Simmba’ ‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ’.. ‘వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి’.. అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి…

Read More