టీచర్ల కోసం వేడుకోలు.. | Eeroju news

టీచర్ల కోసం వేడుకోలు..

టీచర్ల కోసం వేడుకోలు.. ఏలూరు, జూలై 16, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలో పాఠ‌శాల కోసం తాము మ‌ట్టితో షెడ్‌ను నిర్మించుకున్నామ‌ని, ఉపాధ్యాయుడిని పంపాల‌ని గిరిజ‌న గ్రామ ప్రజ‌లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వ స్పంద‌న కోసం ఆ గిరిజ‌న గ్రామం ఎదురు చూస్తోంది. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అనంత‌గిరి మండ‌లం కివ‌ర్ల పంచాయ‌తీ తెంగ‌ల్ బంధ గ్రామంలో 28 కుటుంబాలు ఉన్నాయి. ఆ గ్రామంలో మొత్తం 136 మంది జ‌నాభా ఉన్నారు. వీరంతా కొండ‌దొర ఆదివాసీ గిరిజ‌న‌లు, వీరు కొండ చిట్టచివ‌ర జీవ‌నం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పిల్లలు చ‌దువుకోవ‌డానికి పాఠ‌శాల లేదు. తెంగ‌ల్ బంధ గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా గంగ‌వ‌రం గ్రామంలోని మండ‌ల ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. అయితే రెండు వాగులు దాటుకొని, స్కూల్‌కి…

Read More