రంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు బస్సులపై కేసులు నమోదు | Cases registered against 34 school buses in Rangareddy district | Eeroju news

34 స్కూలు బస్సులపై కేసులు నమోదు : రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా  ఫిట్ నెస్ లేని  34 విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు.  విద్యా సంస్థల బస్సులపై  మూడవ రోజు  ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తం గా  రవాణా శాఖ అధికారులు  తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని  34 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగిందని అయన అన్నారు.   ఈ రోజు 4 బృందాలు గా ఏర్పడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు  తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భం గా డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ  ఫిట్ నెస్ లేని,15…

Read More