మెట్రో ప్లాన్తో.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్) With metro plan.. land prices ఎల్బీనగర్-హయత్నగర్ మెట్రో కల.. త్వరలోనే సాకారం కానుంది. మరోవైపు హయత్నగర్ మెట్రో ప్లాన్తో.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తొలుత ఐటీ కంపెనీల రాకతో భూముల విలువ అమాంతం పెరిగింది. ఇక రీజినల్ రింగ్ రోడ్డు వల్ల జిల్లాలో భూములు బంగారం అవుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఎక్కడా లేనివిధంగా 100 కోట్ల రూపాయలు పలుకుతున్న భూమి కేవలం ఈ జిల్లాలోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హయత్ నగర్కు మెట్రోతో.. రంగారెడ్డి జిల్లాకు మహార్దశ పట్టబోతోంది. మెట్రో రైలు విస్తరణకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. సైబరాబాద్ను న్యూయార్క్తో పోటీపడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే…
Read MoreYou are here
- Home
- మెట్రో ప్లాన్తో.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు