Nizamabad | నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు | Eeroju news

నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు

నిజామాబాద్ బస్ స్టాప్ లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ Nizamabad నిజామాబాద్ రీజియన్ లో 13 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మేయర్, ఆర్టీసి ఉన్నతాధికారులు పాల్గోన్నారు. తరువాత అయన ఎమ్మెల్యేలతోపాటు బస్సులో ప్రయాణించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసి గత 10 సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనకుండా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకుండా ఒక రిటైర్డు ఈడి నీ పెట్టీ ఆర్టీసి ఉనికి కే ప్రమాదం తెచ్చే ప్రయత్నం చేశారు. ఆర్టీసీలో 94 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 3500 కోట్ల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారు.…

Read More