Erra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire | దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ | Eeroju news

CPM state leaders Erra Srikanth...

 దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ – సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్… ఖమ్మం Erra Srikanth said Prime Minister Modi has brought the country into debt mire కేంద్ర  ప్రభుత్వం  అవలంబిస్తున్న  తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల  అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగా ప్రతి మనిషి పై లక్ష యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరి తలపై అప్పు  వేస్తున్నారని ఆరోపించారు. సుందరయ్య భవన్ లో జరిగిన పార్టీ ఖమ్మం అర్బన్ రాజకీయ శిక్షణా తరగతులను శ్రీకాంత్ ప్రారంభం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోవైపు తీవ్రమైన అధిక ధరలు ప్రతి వస్తువుపై జిఎస్టి వేస్తూ రెండు…

Read More