Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy | దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన | Eeroju news

దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన

దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కృషి వల్లే విద్యుత్ విభజన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూలై 29 Distribution of electricity is due to the efforts of late Union Minister Jaipal Reddy విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. విభజన చట్టంలో లేని స్పీకింగ్ ఆర్డర్‌ను విద్యుత్ విషయంలో 54 శాతం తెలంగాణకు వచ్చేలా జైపాల్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి…

Read More