CM Revanth congratulated Telangana athletes | తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ | Eeroju news

CM Revanth congratulated Telangana athletes

తెలంగాణ అథ్లెట్స్ కు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ హైదరాబాద్ CM Revanth congratulated Telangana athletes పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆయా కేటగిరీల తొలి దశల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోన్న తెలంగాణ అథ్లెట్స్ నిఖత్ జరీన్(బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్),  పీవీ సింధు (బ్యాడ్మింటన్) లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.  అలాగే తన ఈవెంట్ కోసం సిద్ధమవుతోన్న ఇషా సింగ్ (షూటింగ్)కు కూడా సీఎం గారు బెస్ట్ విషెస్ చెప్పారు. వీరంతా తర్వాతి దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి విజయంతో దేశానికి మెడల్స్ సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.   Let’s do as Revanth says Siddharth is the hero | రేవంత్ చెప్పినట్టే చేద్దాం… | Eeroju news

Read More