New railway line works to start | కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు | Eeroju news

New railway line works to start

కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు ఖమ్మం, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) New railway line works to start తెలంగాణలో మరో కొత్త ట్రైన్ మార్గం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 173.61 కి.మీల మార్గం కోసం రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. రూ.3,591.76 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త ట్రైన్ ట్రాక్‌లో భాగంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌కి మరో రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్‌ (జనరల్‌)కు రూ.50.97 కోట్లు, ట్రాక్ సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్‌కు రూ.136.73 కోట్లు…

Read More