Sharmila meets DK | డీకేతో షర్మిల భేటీ | Eeroju news

Sharmila meets DK

డీకేతో షర్మిల భేటీ బెంగళూరు Sharmila meets DK కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కే శివకుమార్ ను  ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బుధవారం  ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8 న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75 జయంతి వేడుకలకు హజరవ్వాలని కోరారు. అదేవిధంగా ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.   State Minister Komati Reddy met Union Minister Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి భేటీ | Eeroju news

Read More