Devineni visited the accident victims | ప్రమాద బాధితులను పరామర్శించిన దేవినేని | Eeroju news

Devineni visited the accident victims

ప్రమాద బాధితులను పరామర్శించిన దేవినేని విజయవాడ Devineni visited the accident victims ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి  గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా మంగళవారం పరామర్శించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం గురించి  అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేవినేని ఉమా మాట్లాడుతూ ఎన్ టి టి పి ఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో జరిగిన దురాగతలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం. నట్టు బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్…

Read More