Hyderabad:పెట్టుబడులు.. కట్టుకధలా

The International Investment Conference was recently held in Davos, Switzerland

Hyderabad:పెట్టుబడులు.. కట్టుకధలా:స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఇటీవల జరిగింది. ఈ సదస్సుకు భారత్‌ నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులు వెళ్లారు. పెట్టుబడులు.. కట్టుకధలా.. హైదరాబాద్, జనవరి 30 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఇటీవల జరిగింది. ఈ సదస్సుకు భారత్‌ నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులు వెళ్లారు. అయితే ఇరు రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.దావోస్‌లో ఏటా జనవరిలో ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు భారత్‌తోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతిధులు…

Read More

Telangana:మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు

saraswathi pushkaras starts from may 15

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు వరంగల్, జనవరి 28 తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగుతుండటం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సంవత్సరం మే నెలలో 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు దేవాదాయశాఖ రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్వర్వులిచ్చారు.…

Read More

Warangal:గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి

Sarpanch, MPTC, ZPTC election fever has increased in Telangana villages.

తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి వరంగల్, జనవరి 28 తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అని ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. లీడర్లు గ్రామాల్లోనే మకాం వేసి మంచి, చెడులతో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఓటర్లతో మమేకమవుతున్నారు. మరికొందరైతే గ్రామానికి అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. తమను గెలిపిస్తే.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చింది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే…

Read More

Hyderabad:ఆర్టీసీ సమ్మె సైరన్

Strike siren sounded in Telangana RTC. Resolution of pending issues against privatization of RTC

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. ఆర్టీసీ సమ్మె సైరన్.. హైదరాబాద్, జనవరి 28 తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమైన కార్మిక సంఘాలు.. 21 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను ఆర్టీసీ యాజమాన్యానికి అందించాయి. 45 రోజుల్లోగా తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అటు, ఆర్టీసీ కార్మిక సంఘాల రాకతో పోలీసులు భారీగా మోహరించారు.తెలంగాణ ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి…

Read More

Hyderabad:హైడ్రా అంటే నమ్మకం

HYDRA-drama

హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’ ను ప్రజలు విశ్వసించారు. ఎందుకో తెలియదు కానీ.. దానికి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. హైడ్రా అంటే నమ్మకం.. హైదరాబాద్, జనవరి 28 హైదరాబాద్‌ డిజాస్టర్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్ అండ్‌ ప్రొటెక్షన్‌’ ను ప్రజలు విశ్వసించారు. ఎందుకో తెలియదు కానీ.. దానికి ఫిర్యాదు చేస్తే తమ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. అందుకే హైడ్రా అధికారులు నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రతి సోమవారం ప్రజల నుంచి వినతులను స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్ నిర్ణయించిన తర్వాత హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక ఆక్రమణల గురించి సమస్యలు ఎక్కువగా హైడ్రా అధికారులకు అందుతున్నాయి. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో ప్రజలు కూడా…

Read More

Hyderabad:రేవంత్ లెక్కేంటో

What-are-Revanth-calculations

మరో నాలుగేళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన నాలుగేళ్లు చేస్తే మరో పదిహేనేళ్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తారని అంటున్నారు. రేవంత్ లెక్కేంటో.. హైదరాబాద్, జనవరి 28 మరో నాలుగేళ్లే ఖచ్చితంగా మరోసారి కేసీఆర్ సీఎం అవుతారని భారత రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిందని రేవంత్ రెడ్డి ఇలాంటి పాలన నాలుగేళ్లు చేస్తే మరో పదిహేనేళ్లు ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తారని అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ప్రజలు తనకు పదేళ్లు అధికారం ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తన నమ్మకానికి ఆయన ఓ లాజిక్ కూడా చెబుతున్నారు.…

Read More

Narsampet:పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

Congress government stands by the poor

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. పేదవాడికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేట నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని 19 వ వార్డ్ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 19వ వార్డులో ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయ భరోసా పథకాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తుందని, ప్రతిపక్ష నాయకులు చేస్తూన్నటువంటి అసత్య ప్రచారాలకు ఎవ్వరు అధైర్యపడద్దని ,అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని…

Read More

Subhash Chandra Bose:నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళులు

Subhash Chandra Bose

ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళులు ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం – భావితరాల కోసం ఆయన తన జీవితాన్ని దారపోశారు – ఈ రోజు ఆయనను స్మరించుకోవడం ఎంతో అదృష్టం – ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి.. హైదరాబాద్ 23 జనవరి (ఆదాబ్ హైదరాబాద్): భారత స్వాతం త్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాప కుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ కబడ్డీ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఘన నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న ప్రజలకు అండగా నిలిచి,…

Read More

Yadadri:జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు వాహనాలు, రైళ్లకు అంతరాయం యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇటు ప్రధాన ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం పూర్తిగా పొగ మంచు దుప్పటలో కప్పుకుంది. దీంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన వాహనాలను నిలుపుకొని ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ఇబ్బందుల కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పొగ మంచు కారణంగా దక్షిణ మధ్య రైల్వేలు ఆలస్యంగా…

Read More

Telangana:శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Telangana Chief Minister Enumula Revanth Reddy

శంషాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు…

Read More