ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే.. వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్:హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న హైదరాబాద్ నగరానికి త్వరలోనే బుల్లెట్ రైలు రాబోతోంది. దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలు నిర్మాణం కొనసాగుతుండగా.. ఆ ప్రాజెక్టులో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. బుల్లెట్ రైలు కారిడార్ విస్తరణలో భాగంగా హైదరాబాద్కు కూడా బుల్లెట్ రైలు రానుంది. ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కితే.. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు గంటల్లోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ వాసులకు మరో అద్భుతమైన వార్త. ఇప్పటికే దేశంలో, ప్రపంచంలో హైదరాబాద్ పేరు మారుమోగిపోతుండగా.. తాజాగా మరో గొప్ప అవకాశం వచ్చింది. ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే.. వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్, ఫిబ్రవరి5 హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. ఎన్నో రంగాల్లో అగ్రగామిగా…
Read MoreCategory: టెక్నాలజీ
Technology
Sriharikota:సెంచరీ కోట్టిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. సెంచరీ కోట్టిన ఇస్రో.. శ్రీహరికోట, జనవరి 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. ఇస్రో ఛైర్మన్గా నారాయణన్కు ఇదే మొదటి ప్రయోగం కాగా.. విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.27 గంటల కౌంట్డౌన్…
Read MoreBangalore:రెడీ అవుతున్న ఇస్రో బాహుబలి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తక్కువ కాలంలో అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగాలను సక్సెస్ చేసి అగ్రదేశాల సరసన నిలబడగలిగింది. ఒకప్పుడు స్పేస్ లో అద్భుతాలు చేయడం అంటే రెండు మూడు దేశాలకు మాత్రమే పరిమితం. రెడీ అవుతున్న ఇస్రో బాహుబలి బెంగళూరు, జనవరి 18 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తక్కువ కాలంలో అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగాలను సక్సెస్ చేసి అగ్రదేశాల సరసన నిలబడగలిగింది. ఒకప్పుడు స్పేస్ లో అద్భుతాలు చేయడం అంటే రెండు మూడు దేశాలకు మాత్రమే పరిమితం. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యమైన అనేక ప్రయోగాలను ఇప్పుడు ఇస్రో చేసి చూపిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన భారత్ను చూసి చాలా దేశాలు అవహేళన చేశాయి. అలాంటి దేశాలకు…
Read MoreWhatsapp:వాట్సప్ లో సివిక్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్లో వాట్సప్లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాట్సప్ లో సివిక్ సర్వీసెస్ ఈ గవర్నెన్స్ లో నయా టెక్నాలజీ విజయవాడ, జనవరి 18 ఆంధ్రప్రదేశ్లో వాట్సప్లో పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఈ గవర్నెన్స్లో మెటా సేవల్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అందరికి పౌర సేవల్ని వాట్సప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో శనివారంనుంచి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. మొబైల్ ఫోన్లోనే ప్రజలకు 150 రకాల పౌర సేవల్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఏపీలో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ…
Read MoreNew York: నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్
అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్లుగా మిగిలిపోయాయి. నెలల తర్వాత ఎట్టకేలకు దివి నుంచి దిగిన సునీతా విలియమ్స్ న్యూయార్క్, జనవరి 4 అంతరిక్షం అనేది రహస్యాలతో నిండిన మన విశ్వంలో ఒక భాగం. కొన్ని రహస్యాలను మానవులు ఛేదించారు. అయితే చాలా రహస్యాలు పజిల్లుగా మిగిలిపోయాయి. ఈ పజిల్స్ పరిష్కరించడానికి, శాస్త్రవేత్తలు నిరంతరం మానవులను అంతరిక్షంలోకి పంపుతున్నారు. సుమారు 5 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వారిలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఒకరు. సునీతా విలియమ్స్ను తిరిగి తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఫిబ్రవరి-మార్చి నాటికి వారు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్,…
Read MoreJournalists:డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు.
డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల లాంటి కనీస హక్కులను డిజిటల్ జర్నలిస్టులను దూరం పెడుతున్నారని ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందర్ భాను ల అధ్యక్షతన డిజిటల్ చానల్స్ జర్నలిస్ట్ మీట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని డిజిటల్ చానల్స్ సీఈవోలు జర్నలిస్టులు పాల్గొని మన సమస్యలపై హక్కుల కోసం గొంతు కలుపుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఆగాలంటే డిజిటల్ జర్నలిస్టులు ఏకం కావాలి. హైదరాబాద్ : డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి…
Read Moreregistration servicesఇక ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ సేవలు
భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం.. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ కార్యాలయం, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి మారింది. ఒక్క క్లిక్తో ఇంటిదగ్గరే ఈసీలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం.. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ కార్యాలయం, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి మారింది. ఒక్క క్లిక్తో ఇంటిదగ్గరే ఈసీలు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.గతంలో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్పోర్టల్ ద్వారా చాలా సేవలు అందుబాటులో ఉండేవి. కానీ.. గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించింది. దీంతో భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. ఫలితంగా ప్రజలు…
Read More