Hyderabad | హైదరాబాదులో ఐటీ సోదాలు | Eeroju news

హైదరాబాదులో ఐటీ సోదాలు

హైదరాబాదులో ఐటీ సోదాలు హైదరాబాద్ Hyderabad గురువారం ఉదయం నగరంలో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మెదక్లలో సంగారెడ్డిలో సోదాలు నిర్వహిస్తున్నారు. కొల్లూరు, రాయదుర్గం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. అన్విత బిల్డర్స్ పై ఐటి సోదాలు జరిగాయి.   ITIs and polytechnic | స్కిల్ వర్శిటీకి అనుబంధంగా పాలిటెక్నిక్, ఐటీఐలు | Eeroju news

Read More

Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities | సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! | Eeroju news

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు!

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు! హైదరాబాద్ అక్టోబర్ 16 Seethakka.. Uttam Kumar Reddy.. Bhatti Vikramarka have key responsibilities ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) పార్టీ తెలంగాణ మంత్రులైన సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారిని సీనియర్ ఆబ్జర్వులుగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీ సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను జార్ఖండ్ పరిశీలకులుగా నియమించారు. KTR vs. Sitakka | కేటీఆర్ వర్సెస్ సీతక్క | Eeroju news

Read More

Heavy rains | పలు జిల్లాల్లో భారీ వర్షాలు | Eeroju news

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

పలు జిల్లాల్లో భారీ వర్షాలు హైదరాబాద్ Heavy rains బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లా చీరాల లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న చెదురు ముదురు జల్లులకు రోడ్లు జలమయం కాగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.మరోవైపు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

Read More

Konda Surekha and KTR | మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా | Eeroju news

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా

మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో కేటిఆర్ పరువునష్టం దావా హైదరాబాద్ అక్టోబర్ 15 Konda Surekha and KTR భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏ, మాజీ మంత్రి కెటి.రామారావు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనకు, నటి సమంత రుత్ ప్రభుకు అక్రమ సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించారు. అంతేకాక సురేఖకు లీగల్ నోటీసు కూడా పంపారు. Akkineni Nagarjuna argument | కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన | Eeroju news

Read More

CM Chandra babu | ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం | Eeroju news

ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం సీఎం చంద్రబాబు

ఏపీలో 2027 లోగా బుల్లెట్ రైలు పనులు ప్రారంభం సీఎం చంద్రబాబు అమరావతి, CM Chandra babu ఏపీలో నడికుడి శ్రీకాళహస్తి కోటిపల్లి నరసాపురం మధ్య రైల్వే లైన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. 2027లోగా బుల్లెట్ రైలుపనులు ప్రారంభం కావొచ్చు. ఐటీ లిటరసీ,డిజిటల్ హబ్ పెట్టాలని కేంద్రాన్ని కోరాం డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని కోరాం. క్లౌడ్ ఉన్న నాలెడ్జ్ ను పూర్తిగా వినియోగించుకుంటాం అని సీఎం చంద్రబాబు వివరించారు.   Chandrababu | భారీ స్కెచ్ తో ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

Read More

Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ

మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ, Prime Minister Modi మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం మోదీ హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం అని మోదీ తెలిపారు. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news

Read More

KA Paul on Pawan Kalyan | పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్ | Eeroju news

పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్

పవన్ కళ్యాన్ పై పిర్యాదు చేసిన కేఏ పాల్   హైదరాబాద్ KA Paul on Pawan Kalyan   ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ  ఫిర్యాదు లో పేర్కోన్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొనన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు. Rewind Telugu Movie Trailer | రివైండ్ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ | Eeroju news  

Read More

Ratan Tata | ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… క్షేమంగానే ఉన్నా… రతన్‌ టాటా | Eeroju news

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు....క్షేమంగానే ఉన్నా... రతన్‌ టాటా

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు….క్షేమంగానే ఉన్నా… రతన్‌ టాటా ముంబై అక్టోబర్ 7 Ratan Tata ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ రతన్‌ టాటా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. రక్తపోటు తగ్గిపోవడంతో వెంటనే ఆయనను ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రికి తరలించారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్వస్థత వార్తలపై రతన్‌ టాటా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఐసీయూలో చేరిన వార్తలను రతన్‌ టాటా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు. ‘నా ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిరాధారమైనవి. నా వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య…

Read More

Hydra | హైడ్రా బాధితుల దీక్ష | Eeroju news

హైడ్రా బాధితుల దీక్ష

హైడ్రా బాధితుల దీక్ష ఎంఐంఎం కార్పోరేటర్ల అరెస్టు హైదరాబాద్ Hydra సోమవారం ఉదయం కిషన్ బాగ్ ప్రజానీకం, ఎంఐఎం జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కిషన్ బాగ్ హుస్సేన్ పాషా, దూద్ బౌలి కార్పొరేటర్ మహ్మద్ సలీం, రాంనాస్త్పురా మహ్మద్ ఖాదర్, సులేమాన్ నగర్ కార్పొరేటర్ మహ్మద్ నవాజ్, పాతబస్తీ కిషన్ బాగ్ హైడ్రా బాధితుల నిరసనలో పాల్గొని దీక్షను ప్రారంభించారు. బహదూర్పురా ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా బహదూర్పురా పోలీసులు బహదూర్పురా కార్యాలయానికి చేరుకుని ఎంఐఎం కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. Hydra in Hyderabad… thunderbolts | హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు | Eeroju news

Read More

TS | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం | Eeroju news

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం హైదరాబాద్ TS హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, , గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఘన స్వాగతం పలికారు. Conference of Governors at Rashtrapati Bhavan on 2-3 | 2-3 తేదీల్లో రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల సదస్సు | Eeroju news

Read More