ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి డీఎఎస్సీ అభ్యర్దులు హైదరాబాద్ Give jobs and support సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి డీఎస్సీ 2008 బాధితులు తరలివచ్చారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. మంగళ వారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు. తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే బాధితులు అని స్పష్టం చేస్తున్నారు. రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news
Read MoreCategory: తెలంగాణ
Telangana
Shanti Kumari, Chief Secretary to Govt | రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే | Eeroju news
రెసిడెన్షియల్ హాస్టల్లో నెలకు ఒకసారైనా జిల్లా కలెక్టర్లు బస చేయవలసిందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. హైదరాబాద్ Shanti Kumari, Chief Secretary to Govt రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో కనీసం నెలకు ఒకసారైనా నిద్ర చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే స్కూల్స్, హాస్టల్స్ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని పేర్కొన్నారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేసి పరిస్థితులు తెలుసుకో వాలని స్పష్టమైన ఆదేశాలి చ్చారు. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, రెసిడె న్షియల్ పాఠశాలు, గురుకు లాల్లో ఫుడ్ పాయిజన్,…
Read MoreWhat is the real en convention dispute? | అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ | Eeroju news
అసలు ఎన్ కన్వన్షన్ వివాదం ఏమిటీ హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) What is the real en convention dispute? హైదరాబాద్లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ.. హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో మాదాపూర్లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇది అక్రమ కట్టడమని.. చెరువు స్థలంలో నిర్మించారంటూ ఫిర్యాదులు రావడంతో.. తెల్లవారుజామున.. అక్కడకి చేరుకుని… ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు. నామరూపాలు లేకుండా… నిర్మాణాలను నేలమట్టం చేశారు. నోటీసులను గోడకు అంటించి.. వెంటనే కూల్చివేతలు ప్రారంభించారు. నిర్మాహకులకు కూల్చివేతలను అడ్డుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఉంటే.. కోర్టుకు వెళ్లే స్టే తెచ్చుకునే అవకాశం ఉండేది. కానీ.. హైడ్రా అధికారులు ముందస్తు సమాచారం లేకుండా……
Read MoreTension at Women’s Commission office | మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత | Eeroju news
మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Tension at Women’s Commission office ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్పై మహిళా సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో తన వ్యాఖ్యల పట్ల ఆయన ఎక్స్లో విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమిషన్కు వివరణ ఇచ్చేందుకు 11 గంటల సమయంలో కార్యాలయంకు వచ్చారు కేటీఆర్. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ మహిళా నేతలు…
Read MoreRains are rains for another 3 days | మరో 3 రోజులు వానలే వానలు | Eeroju news
మరో 3 రోజులు వానలే వానలు హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Rains are rains for another 3 days తెలంగాణలో వర్షాలు దండికొట్టనున్నాయి. హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతవరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. నేటి నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్తోపాటు మెదక్లో ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే… నిర్మల్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని…
Read MoreHeavy provision for Rythu Maha Dharna | రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు | Eeroju news
రైతు మహా ధర్నాకు భారీ బందోబస్తు నిజామాబాద్ Heavy provision for Rythu Maha Dharna నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో నిర్వహేంచే మహాధర్నాకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు… ప్రధానంగా రైతులు వచ్చే ప్రాంతాలైన పోచంపాడ్ ఎక్స్ రోడ్డు ,కమ్మర్పల్లి, చెపూర్, గోవింద్ పెట్ అర్గుల్ ల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు ….రైతులందరికీ 2లక్షల లోపు ఏ షరతులు లేకుండా రుణ మాఫీ చేయలన్న ప్రధాన డిమాండ్ తో టీజీఓ రైతులు ధర్నా పిలుపు ఇచ్చారు. రైతులు ధర్నాలు చేసేందుకు పర్మిషన్ తీసుకుంటే 163 సెక్షన్ ఏర్పాటు చేసి 45 మంది కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పడం సిగ్గుచేటని రైతు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… అయినప్పటికీ రైతులు…
Read MoreLoan waiver politics heated up again | మళ్లీ హీటెక్కిన రుణమాఫీ పాలిటిక్స్ | Eeroju news
మళ్లీ హీటెక్కిన రుణమాఫీ పాలిటిక్స్ హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Loan waiver politics heated up again తెలంగాణలో రుణమాఫీ అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. చాలామంది రైతులకు మాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి మాఫీ కాలేదని.. అర్హులందరికీ మాఫీ జరుగుతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. తాజాగా యాదాద్రి ఆలయ కేంద్రంగా రుణమాఫీ పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మధ్య రుణమాఫీ వివాదం ముదురుతోంది. రుణమాఫీ వివాదంలోకి దేవుళ్ళను లాగుతున్నారా..? అంటే హరీష్ రావు టెంపుల్ టూర్ అందుకే అంటోంది కాంగ్రెస్.రాష్ట్ర రాజకీయాలన్నీ రుణమాఫీ కేంద్రంగానే సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రుణమాఫీ అయిందని కాంగ్రెస్,…
Read MoreUnchanged hotels in Hyderabad | హైదరాబాద్ లో మారని హోటల్స్… | Eeroju news
హైదరాబాద్ లో మారని హోటల్స్… హైదరాబాద్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Unchanged hotels in Hyderabad తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్లోని పలు హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. ఆరాంఘర్లోని గోల్డెన్ పేర్స్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్ లోని పరిస్థితిని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అవాక్కయ్యారు. ఎఫ్బీవో రాష్ట్ర లైసెన్స్కు బదులుగా.. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో ఈ హోటల్ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఫెస్ట్ కంట్రోల్ రికార్డ్లు, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు.హోటల్లోని కిచెన్, వంట సామాగ్రి నిల్వ చేసే గదులను అధికారులు పరిశీలించారు. ఈ హోటల్లో వంటగది కిటికీలు తీసి ఉంచారు. దీంతో బయట దుమ్ము అంతా వంటల్లో పడుతోంది. వంటగది అంతా ఈగలు, దోమలే కనిపించాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. రిఫ్రిజిరేటర్ లోపల…
Read MoreNew railway line works to start | కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు | Eeroju news
కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు ఖమ్మం, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) New railway line works to start తెలంగాణలో మరో కొత్త ట్రైన్ మార్గం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 173.61 కి.మీల మార్గం కోసం రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. రూ.3,591.76 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త ట్రైన్ ట్రాక్లో భాగంగా సివిల్ ఇంజినీరింగ్ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్కి మరో రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్ (జనరల్)కు రూ.50.97 కోట్లు, ట్రాక్ సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్కు రూ.136.73 కోట్లు…
Read MoreElectric buses… | ఎలక్ట్రిక్ బస్సులు… | Eeroju news
ఎలక్ట్రిక్ బస్సులు… కరీంనగర్, ఆగస్టు 24, (న్యూస్ పల్స్) Electric buses… మన దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం అధికంగా ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ సీఎన్జీ వాహనాల వినియోగం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాలు తగ్గించి ఎలక్ట్రిక్ ,సిఎన్జి వాహనాలను వాడాలని నిర్ణయించింది కేంద్రం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఎన్నో ప్రచారాలు కూడా నిర్వహించారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ ప్రాబ్లం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో టు అండ్ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్…
Read More