Mumbai:మార్చి 22 నుంచి ఐపీఎల్:అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. 2 నెలలకుపైగా జరిగే ఈ మెగాటోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ మ్యాచ్ లు జరుగుతాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ ముంబై, ఫిబ్రవరి 17 అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. 2 నెలలకుపైగా జరిగే ఈ మెగాటోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ అధికారికంగా రిలీజ్ చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ మ్యాచ్ లు జరుగుతాయి. ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుంది. ఈసారి హైదరాబాద్ లో ఒక…
Read MoreCategory: జాతీయం
National
New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం
New Delhi:ఢిల్లీలో మరోసారి భూకంపం:దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీలో మరోసారి భూకంపం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో, గురుగ్రామ్, యూపీలోని నోయిడాలో పలుచోట్ల భూమి కంపించింది. దాంతో ఢిల్లీ ప్రజలు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచారు. భూకంపాన్ని గమనించిన ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైనట్లు వెల్లడించారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం న్యూఢిల్లీ కేంద్రంగా 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.…
Read MoreKamal Hassan : తీరనున్న కమల్ కల…
తీరనున్న కమల్ కల… చెన్నై, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) తమిళ సూపర్ స్టార్, విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమల్ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో జరిగే రాజసభ్య ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిగా కమల్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు మంత్రి పీకే సేకర్ బాబు కమల్ హాసన్తో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. రాజ్యసభ అంశం గురించే వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ మక్కల్ నిధి మయం(ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ…
Read MoreKumbhamela : కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు
కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు లక్నో, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) మహాకుంభమేళా ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అయితే.. దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వంద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత భారీ ఎత్తున్న భక్తులు కుంభమేళా కోసం వెళ్తున్నారు.చాలా మంది మార్గమధ్యలోనే ట్రాఫిక్లో గంటల…
Read MoreCongress : ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది…
ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది… న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఎటొచ్చి ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ తప్పలేదు.పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,…
Read MoreNew Delhi:ఢిల్లీ సీఎం ఎవరు
New Delhi:ఢిల్లీ సీఎం ఎవరు:నెంబర్ వన్ పర్వేష్ సింగ్ వర్మ. ఢిల్లీ సీఎం రేసులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. ఆయన వరుసగా రెండు సార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఢిల్లీ సీఎం ఎవరు.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 నెంబర్ వన్ పర్వేష్ సింగ్ వర్మ. ఢిల్లీ సీఎం రేసులో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ. ఆయన వరుసగా రెండు సార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇది ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విజయం.…
Read MoreMahakumbh Mela:కుంభమేళలో మోడీ స్నానం
Mahakumbh Mela:కుంభమేళలో మోడీ స్నానం:అతిపెద్ద ఆధ్మాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు ఒక భారతదేశం నుంచే కాక.. ప్రపంచ వ్యాప్తంగా నలు దిక్కుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. సంగమ్ వద్ద బోట్ ఆయన విహారించారు. ప్రధాని త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేశారు. అనంతరం నదిలోకి దిగి గంగాదేవి ప్రార్థన, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రధానితో ఉన్నారు. Mahakumbh Mela:కుంభమేళలో మోడీ స్నానం లక్నో, ఫిబ్రవరి 5 అతిపెద్ద ఆధ్మాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాకు ఒక భారతదేశం నుంచే కాక.. ప్రపంచ వ్యాప్తంగా నలు దిక్కుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. సంగమ్ వద్ద బోట్…
Read Moreగుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్
గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్:WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు సీజన్లలో ఆమె 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2025) యొక్క రాబోయే సీజన్ కోసం గుజరాత్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ను నియమించింది. ఆస్ట్రేలియన్ క్రికెట్లో కీలక వ్యక్తి అయిన గార్డనర్, సహచరుడు బెత్ మూనీ స్థాtimesofindia.indiatimes.com/…/115059428.cmsనంలో గుజరాత్కు చెందిన ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. గుజరాత్ జెయింట్స్ WPL 2025 కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది, బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డనర్ WPL ప్రారంభం నుండి యాష్ గార్డనర్ గుజరాత్ జెయింట్స్లో అంతర్భాగంగా ఉన్నారు. గత రెండు…
Read More13న బిగ్ మీటింగ్ITrump invited PM Modi to US
13న బిగ్ మీటింగ్ITrump invited PM Modi to US :అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వరకు అమెరికాలో మోదీ పర్యటింటనున్నట్లు తెలుస్తోంది. వైట్హౌస్లో 13వ తేదీన ట్రంప్తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైమ్ ఆయనతో మన ప్రధాని మోదీ సమావేశంఅమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. 13న బిగ్ మీటింగ్.. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి…
Read MoreBihar:బీహార్లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్
Bihar:బీహార్లో పెళ్లయిన కొద్ది క్షణాలకే వధువును చెంపదెబ్బ కొట్టిన పోలీసు: మహిళ ఫిర్యాదు, పోలీసు సస్పెండ్ కొత్తగా పెళ్లయిన తన వధువును ఆలయం వద్ద చెంపదెబ్బ కొట్టిన వీడియో కనిపించడంతో బీహార్ పోలీసు సస్పెండ్ అయ్యాడు, దీంతో ఎస్పీ వేగంగా చర్యలు తీసుకున్నారు. బీహార్లోని నవాడాలో జరిగిన ఆందోళనకరమైన సంఘటనలో, స్థానిక ఆలయంలో వారి వివాహ వేడుక జరిగిన కొద్దిసేపటికే తన నూతన వధువుపై శారీరకంగా దాడి చేసిన ఒక పోలీసు వెంటనే సస్పెన్షన్ను ఎదుర్కొన్నాడు. వీడియోలో చిక్కుకున్న దిగ్భ్రాంతికరమైన సంఘటన, జంట వారి మెడలో దండలతో శాంతియుతంగా కూర్చున్నట్లు చూపిస్తుంది, గంభీరమైన సందర్భాన్ని సూచిస్తుంది, సన్నివేశం అకస్మాత్తుగా వేడిగా మారడానికి ముందు వరుడు వధువును దూకుడుతో కొట్టడం కనిపిస్తుంది. దాడిని ఆపేందుకు మరో మహిళ జోక్యం చేసుకుంది. దాడి తర్వాత, వధువు పోలీసుపై అధికారికంగా ఫిర్యాదు…
Read More