Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు:తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు ఏలూరు, ఫిబ్రవరి 18 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు కొత్త జబ్బుల భయం పట్టుకుంది. ఓ వైపు గులియన్ బారే సిండ్రోమ్ భయాలు. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్. అయితే బర్డ్ ఫ్లూ వైరస్ అనేది మనషులకు సోకకపోయినా.. ఈ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటం కలకలం రేపుతోంది. దీంతో చికెన్ వైపు చూడటానికి జనం ఆలోచిస్తున్నారు. ఆదివారం వస్తే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు.…
Read MoreCategory: ఆరోగ్యం
Health
రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం
రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం:అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. రోజులో అన్నం ఎప్పుడు తింటే మంచిదిIరాత్రుళ్లు అన్నం తింటే బరువు పెరగడం కాయం అన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద అన్నం తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు…
Read Morechicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్
chicken virus:భయపెడుతున్నకోళ్ల వైరస్:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి..జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. భయపెడుతున్నకోళ్ల వైరస్ ఏలూరు, ఫిబ్రవరి 3 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి కోళ్లు మృత్యువాత పడ్డాయి. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్ లో మొదలైన వైరస్ వ్యాప్తి…జనవరి 13 తర్వాత తీవ్రమైందని రైతులు అంటున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. కోళ్లలో H15N వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ శరవేగంగా…
Read MoreHyderabad:మానసిక ఒత్తిడి నీ తగ్గించేది చాక్లెట్
మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. మానసిక ఒత్తిడి నీ తగ్గించేది చాక్లెట్ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ హైదరాబాద్ మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని దసపల్ల హోటల్ లో హెటాఫీ డైమండ్ క్యాండి నీ ఆయన ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగాని తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో ఆరోగ్యాలను పాడుచేసే, చెడగొట్టే ఆహార పదార్థాలు తయారవుతున్నాయని అలాంటివి కాకుండా ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చాక్లెట్లను ఆరోగ్యాలను పాడు చేసే విధంగా కాకుండా మెరుగుపరిచే విధంగా తయారు చేయడం నిజంగా అభినందనీయం అన్నారు. హెటాఫీ క్యాండీ…
Read MoreColors:జీరో సైజ్ ..మోసాలు.. ఇంతింత కాదయా
అనుష్క నటించిన జీరో సైజ్ సినిమా చూసే ఉంటారు. కాస్త బొద్దుగా ఉండే అనుష్క.. స్లిమ్ గా మారిపోవాలని ఓ క్లినిక్ లో చేరిపోతుంది. అక్కడ తనలాగే వందల మంది కనిపిస్తారు. జీరో సైజ్ ..మోసాలు.. ఇంతింత కాదయా.. హైదరాబాద్, జనవరి 21 అనుష్క నటించిన జీరో సైజ్ సినిమా చూసే ఉంటారు. కాస్త బొద్దుగా ఉండే అనుష్క.. స్లిమ్ గా మారిపోవాలని ఓ క్లినిక్ లో చేరిపోతుంది. అక్కడ తనలాగే వందల మంది కనిపిస్తారు. క్రమంగా.. రోజులు గడిచే కొద్దీ అసలు విషయం బోధపడుతుంది. అదంతా ఓ వ్యాపారమని.. వారి ఆశలు, మరొకరికి వ్యాపార అవసరాలని గుర్తిస్తుంది. అనైతిక పద్ధతుల్లో, సరైన శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండానే బరువు తగ్గించే టిప్స్ అంటూ.. వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించి.. పోరాడుతుంది. సరిగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో…
Read MoreBeijing:చైనా నుంచి మరో వైరస్
కొవిడ్-19 (కరోనా) ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంట వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ తప్పలేదు. చైనా నుంచి మరో వైరస్ బీజింగ్, జనవరి 4 కొవిడ్-19 (కరోనా) ఎంత పెద్ద విపత్తు తెచ్చిందో ప్రపంచం మరచిపోలేదు. 2019లో చైనా కేంద్రంగా ప్రారంభమైన కరోనా వ్యాప్తి, తీవ్రతను పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే ప్రపంచంలోని మారుమూల, ఎడారి, సముద్రం ఇలా తేడా లేకుండా అంతటికీ వ్యాపించుకుంట వెళ్లింది. ఇది అంటు వ్యాధి, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో లాక్ డౌన్ తప్పలేదు. దీంతో ప్రపంచం ఆర్థికంగా…
Read MoreCashews | జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు | ASVI Health
Cashews | జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ASVI Health జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని తింటే బరువు పెరుగుతారనే నమ్మకంతో కొందరు వాటికి దూరంగా ఉంటున్నారు. నిజానికి జీడిపప్పు తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా బరువు తగ్గడానికి ఉపయోగపడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యానికి నిధిగా భావించే జీడిపప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్ మరియు సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పు తింటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే చాలా మంది జీడిపప్పు తినకుండా ఉంటారు. ఇక్కడ నిజం తెలుసుకుందాం.. జీడిపప్పులో ప్రొటీన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని…
Read MorePeanuts | చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు | ASVI Health
చలికాలంలో రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు Peanuts ASVI Health సహజంగా, ప్రతి ఒక్కరూ శీతాకాలంలో తమ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలను తీసుకుంటారు. వారు ఉన్ని బట్టలు కూడా ధరిస్తారు. సహజంగా, ప్రతి ఒక్కరూ శీతాకాలంలో తమ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలను తీసుకుంటారు. వారు ఉన్ని బట్టలు కూడా ధరిస్తారు. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా ఈ సీజన్ లో మనకు కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో తినాల్సిన ముఖ్యమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి. పల్లీలు చాలా మంది తింటారు.…
Read MoreGinger | అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు | Eeroju news
అల్లం తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు Ginger శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి సహాయపడుతుంది, మంటను తగ్గిస్తుంది. అల్లంలో కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 18 గ్రాములు), ప్రోటీన్ (100 గ్రాములకు 2 గ్రాములు), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో అల్లం వాడతారు. అల్లంలో చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. ఇది ఆహారంలో మసాలాగా మాత్రమే కాకుండా టీ, డికాక్షన్ మరియు ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అల్లం వివిధ ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ఎంజైమ్లను కలిగి ఉంటుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి మరియు వాపును తగ్గిస్తుంది. అల్లంలో కార్బోహైడ్రేట్లు (100 గ్రాములకు 18 గ్రాములు), ప్రోటీన్ (100 గ్రాములకు 2 గ్రాములు), విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉన్నాయి. మీరు 14 రోజులు క్రమం తప్పకుండా…
Read MoreAnjeer | రాత్రి పడుకునే ముందు అత్తి పండ్లను తినండి..ముఖ్యంగా పురుషులు.. | Eeroju news
రాత్రి పడుకునే ముందు అత్తి పండ్లను తినండి..ముఖ్యంగా పురుషులు.. Anjeer అత్తిపండ్లు డ్రై ఫ్రూట్స్ మరియు ఫ్రూట్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పండ్ల కంటే డ్రై ఫ్రూట్స్ గా ఇవి మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్తి పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎముకలు విరిగిన వారికి ఈ పండ్లను తీసుకోవడం చాలా మేలు చేస్తుంది. ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.…
Read More