Uttar pradesh : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

maha kumbhamela-Lucknow

. భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ, భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం మోడీ కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గత 45 రోజులుగా ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. Read :eeroju.co.in/lucknowహద్దులు-చెరిపేసిన-కుంభమ

Read More

AP Latest News : 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు..

budget-session-of-parliament

. 30 తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు..    విజయవాడ, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్) 2025-26 ఆర్థిక సంవత్సరానిక గాను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని అన్నారు. కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ నిస్తున్నట్లు తెలిపారు.క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు గురించి ప్రస్తావించారు. ప్రవేట్…

Read More

MLC Elections : ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలు అయోమయం గందరగోళం

mlc elections

. అయోమయం గందరగోళం – కొందరి పేర్లు గల్లంతు మరికొందరివి తప్పుడు అడ్రస్ లు – అడ్రస్ లు దొరకడం లేదంటూ చేతులెత్తేసిన బీ ఎల్ ఓలు – అధికారుల పర్యవేక్షణ లోపం, ఏంట్రీలో నిర్లక్ష్యం – ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఆగచాట్లు పెద్దపల్లి ప్రతినిధి: అయోమయం గందరగోళం మధ్యన ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైన అధికారుల నిర్లక్ష్యంతో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారు, పాత పట్టభద్రుల ఎన్రోల్మెంట్ విషయంలో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇందులో కొందరి పేర్లు గల్లంతు కాగా మరికొందరివి తప్పుడు అడ్రస్ లతో నమోదు చేయడం గమనార్హం. దీంతో అడ్రస్ లు దొరకడం లేదంటూ బీ ఎల్ ఓలు చేతులెత్తేశారు. ఫోన్ ద్వారా అడ్రస్ లు వాకబు చేసుకోగా…

Read More

Spiritual Benefits Of Mahakhumb Shahi Snan On Shivarathri | మహా శివరాత్రి వేళ కుంభమేళ లో గంగా స్నానం

kumbhmela

మహా శివరాత్రి వేళ కుంభమేళలో గంగా స్నానం ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రస్తుతం భక్తజన సంద్రంగా మారింది. ప్రతి రోజు ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేళ చివరి షాహిస్నానం ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా యూపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలని ఆసక్తి చూపిస్తున్నారు.

Read More

NOTA : నోటపై రానీ ఏకాభిప్రాయం…

nota

నోటపై రానీ ఏకాభిప్రాయం… హైదరాబాద్ ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) రానున్న పంచాయతీ ఎన్నిక ల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు రెండోసారి ఎన్నికల్లో పోటీ చేకుండా నిబంధన తీసుకురావాలని భావిస్తోంది, ఒకే నామినేషన్ వేస్తే ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించకుండా నోటాను అభ్యర్థిగా పరిగణించి ఓటింగ్ పెట్టాలని యోచిస్తోంది.ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన  వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది.  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి పాదనలపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది.మళ్లీ ఎన్నికలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొన్నది. ఒకే…

Read More

Telangana Reservations : హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్

telangana assembly

హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) తెలంగాణలో సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ కారణాలుగా చెప్పవచ్చు. త‌మ వ‌ర్గాల జ‌నాభా లెక్కల కోసం ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజ‌ల కోరిన మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇటీవ‌ల స‌ర్వే గ‌ణాంకాల‌ను వెల్లడించింది.ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం… తెలంగాణలో బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31% ఉన్నారు. ఏక సభ్య ఎస్సీ కమిషన్ ప్రకారం… ఎస్సీల్లోని 59 కులాల‌ను మూడు గ్రూపులుగా విభ‌జించి 15% రిజ‌ర్వేష‌న్లు ప్రక‌టించారు. ఈ స‌ర్వే లెక్కలు త‌ప్పంటూ విప‌క్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కొట్టిపారేస్తున్నాయి.ఎస్సీ, ఎస్టీలకు 27% రిజ‌ర్వేష‌న్లు పోగా…మిగిలిన…

Read More

Telangana Politics : ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్

Telangana Politics

ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్ హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) తెలంగాణ పాలిటిక్స్‌ మాత్రం ప్రతీరోజు క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. రేపోమాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి పార్టీలు.బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ నేతలు సవాల్‌ చేస్తున్నారు. గులాబీ నేతలు అయితే రేవంత్‌ సీటుకే ఎసరు వచ్చిందని..బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం అయ్యే పని కాదని కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కొనసాగుతోన్న రాజకీయం ఆసక్తికరంగా మారింది.ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్‌ అయినప్పటి నుంచి..లేటెస్ట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం వరకు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతున్నాయి. కారు పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన పది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఉండనే ఉంది.ఇలాంటి సమయంలో కాంగ్రెస్,…

Read More

BJP : కమలంలో కొత్త కయ్యం…

Telangna BJP

కమలంలో కొత్త కయ్యం…   హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్0 తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం రచ్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు 23 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే పలు జిల్లా అధ్యక్షుల ఎంపిక పార్టీలో అసంతృప్తులకు దారి తీస్తోంది. తాము సూచించినవారికి కాకుండా మరో నేతకు అవకాశం ఇచ్చి..తమకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్పిన వారికి కాకుండా వేరే వారికి ఎలా బాధ్యతలు కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు నేతలు.పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా..ఎవరికి పడితే వారికి జిల్లా అధ్యక్ష పోస్ట్ ఇచ్చారని గరం గరం అవుతున్నారు పలువురు నేతలు. కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినవారికి మాత్రమే మండల, జిల్లా అధ్యక్ష పదవులు…

Read More

Bird Flu :  నిండా మునిగిన పౌల్టీ ఇండస్ట్రీ

Poultry_bird flu

 నిండా మునిగిన పౌల్టీ ఇండస్ట్రీ ఏలూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండా మునిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పౌల్ట్రీ పరిశ్రమ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. వదంతులు వ్యాపించడంతో ధరలు పడిపోయాయి.ఏపీలో కోళ్ల పరిశ్రమకు అనువైన సీజన్‌లో వైరస్‌ బారిన పడి లక్షల సంఖ్యలో కోళ్లు మరణించడంతో పౌల్ట్రీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. వదంతుల్ని కట్టడి చేయడంలో పశు సంవర్థక శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వ్యాధి నిర్ధారణ తర్వాత చేపట్టాల్సిన చర్యల విషయంలో తీరిగ్గా వ్యవహరించడంతో భారీగా డామేజ్ జరిగింది. బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో అనుమానాలు తీర్చడంలో ఏపీ పశు సంవర్థకశాఖ నిర్లక్ష్యం వహించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాంసం,…

Read More

Anchor Shyamala : శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా

anchor shyamala

శ్యామల కామెంట్స్… షర్మిలకు సపోర్టేనా నెల్లూరు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) బ్రహ్మ ఆనందం సినిమా రిలీజ్ సంధర్భంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా పలు కామెంట్స్ చేశారు. తన ఇంటిలో తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ అనే ఫీలింగ్ వస్తుందని మెగాస్టార్ అన్నారు. తమ వారసత్వాన్ని కొనసాగించేందుకు వారసుడిని ఇవ్వాలని, రామ్ చరణ్ కు చెప్పినట్లు తన మదిలో మాట సరదాగా మెగాస్టార్ చెప్పారు. ఈ కామెంట్స్ కాస్త వివాదంగా మారాయి. మెగాస్టార్ చేసిన కామెంట్స్ పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. కుమారులే వారాసులవుతారా? కుమార్తెలు వారసులు కారా అంటూ శ్యామల ప్రశ్నించారు. అంతటితో ఆగక, కోడలు ఉపాసన అన్ని రంగాలలో రాణిస్తూ వారసత్వాన్ని అందిపుచ్చుకోలేదా అంటూ శ్యామల ప్రశ్నించారు. శ్యామల కామెంట్స్ ని బట్టి కుమార్తెలు కూడా వారసులవుతారని ఆమె అభిప్రాయం.…

Read More