మూడవ రోజు కొనసాగిన ఆర్టీయే తనిఖీలు | RTEA inspections continued for the third day | Eeroju news

మేడ్చల్

మేడ్చల్ జిల్లా రవాణా శాఖ ఆద్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారి పై స్కూల్  బస్సులు మరియు వాహనాల లపై  ఆర్.టి.ఏ  అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఆర్.టి.ఓ ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు మేడ్చల్ ఎంవిఐ  బాబు ఆద్వర్యంలో స్కూల్ బస్సు లు తనిఖీలు చేపట్టారు.

ఈ విద్యాసంవత్సరంలో  పాఠశాల లు పునః ప్రారంభం కావడంతో ఆర్.టి.ఓ అధికారులు కొరడా ఝలిపించారు. పలు స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సుల పై ఆర్టీవో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇప్పుడు వరకు ఫిట్ నెస్ లేని వాహనాలు, సరైన దృవ పత్రాలు లేని 10 బస్సు లపై  మేడ్చల్ ఆర్.టి.ఓ అధికారులు కేసు లు నమోదు చేశారు…

Related posts

Leave a Comment