Farmers in front of the bank | బ్యాంకు ముందు రైతుల అందోళన | Eeroju news

కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన

బ్యాంకు ముందు రైతుల అందోళన

నిజామాబాద్

Farmers in front of the bank

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన నిర్వహించారు.బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2  లక్షల రుణమాఫీ చేసిన రెంజల్ బ్యాంక్ అధికారులు మాత్రం దానిని పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు… బ్యాంక్ అధికారులకు ఎందుకు రాలేదని అడిగితే టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయాలని సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు..

కెనరా బ్యాంక్ ముందు రైతు ఆందోళన

 

Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers | కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్… | Eeroju news

Related posts

Leave a Comment