Uttar pradesh : భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

maha kumbhamela-Lucknow

. భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం

ప్రధానమంత్రి మోడీ

ఢిల్లీ,

భారతీయ ఐక్యతకు మహాకుంభ్ నిదర్శనం మోడీ
కుంభమేళా ముగిసిన అనంతరం ప్రధాని మోడీ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదని, ఏర్పాట్లలో లోపాలుంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

గత 45 రోజులుగా ప్రతి రోజు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమం వద్దకు తరలిరావడం చూస్తున్నాను సంగంలో స్నానం చేయాలనే భావోద్వేగాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

Read :eeroju.co.in/lucknowహద్దులు-చెరిపేసిన-కుంభమ

Related posts

Leave a Comment